దర్బార్లో గిరిజన సమస్యలు లిఖితపూర్వకంగా ఇవ్వాలి
దర్బార్ కి యూనిట్ అధికారులు పాల్గొనాలి — ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి రాహుల్ భద్రాచలం: సెప్టెంబర్ తేదీ సోమవారం నాడు భద్రాచలం ఐటిడిఏ కార్యాలయంలో నిర్వహించనున్న…
లేకుండా కురుస్తున్న వర్షాలకు,సంక్షేమ హాస్టలను పర్యవేక్షించిన పిఓ
విద్యార్థులు ఎవరు కూడా బయటికి రావద్దు మణుగూరు: భారీ వర్షాలకు మణుగూరు మండలంలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో ముంపునకు గురి అయినందున వారిని సురక్షితంగా తరలించడం…
అకాల వర్షాలు విష జ్వరాల బారి నుండి ప్రజలను కాపాడాలి.
గ్రామాల్లో మెడికల్ క్యాంపులు నిర్వహించాలి. సిపిఎం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య కొత్తగూడెం: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలు వలన నష్టపోయిన ప్రజలను విష జ్వరాలతో బాధపడుతున్న…
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు సీతారామ కాలువ కుంగింది
బూర్గంపహాడ్ మండల పరిధిలో ఉన్న వేపల గడ్డ కొమ్ము నగరిపేట మధ్యలో తూము వాగు కల్వర్టు గత రెండు రోజులు కురుస్తున్న భారీ వర్షాలకు కొట్టుకపోవటం జరిగింది.…
భారీ వర్షాల కారణంగా మండల పరిధిలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలి:..
బూర్గంపాడు ఎస్ఐ రాజేష్… భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం ఎస్ఐ రాజేష్ మాట్లాడుతూమండల పరిధిలోని ప్రజలకు విజ్ఞప్తి చేయునది ఏమనగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నందున…
భారీ వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
-అయినవోలు మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ రఫీ ఈ69న్యూస్ అయినవోలు భారీ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అయినవోలు మండల కాంగ్రెస్ పార్టీ…
నిర్లక్ష్యం వహిస్తున్న డాక్టర్ల పై చర్యలు తీసుకోవాలని డిమాండ్
జనగామ జిల్లా జఫర్ఘడ్ మండలంలోని 30 పడకల ప్రభుత్వ హాస్పిటల్ లో వైద్యులు ఎప్పుడూ కూడాఅందుబాటులో ఉండడం లేదని పేషెంట్ లు గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.మండలంలోని…
కొమరం భీమ్ విగ్రహానికి శంకుస్థాపన
దుమ్మగూడెం మండలంలో ఈరోజు ఆదివాసి సమరయోధుడు కొమరం భీమ్ విగ్రహా నిర్మాణానికి తొలి అడుగు పడింది. మండల కేంద్రంలోని ములకపాడు సెంటర్లో ఆదివాసి నాయకుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో…
స్టేషన్ ఘనపూర్ లో కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆకస్మిక తనిఖీలు
2025 పది ఫలితాల్లో 10/10 జీపీఏ సాధించాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ విద్యార్థులకు సూచించారు.శనివారం జిల్లాలోని ఘనపూర్ (స్టేషన్) నియోజకవర్గం పరిధిలో గల ఆసుపత్రులు,వసతి…
చింతూరు – మారేడుమిల్లి ఘాట్ రోడ్డు మూసివేత
చింతూరు – మారేడుమిల్లి ఘాట్ రహదారిని మూసి వేస్తున్నట్లు మోతుగూడెం ఎస్సై గోపాలరావు తెలిపారు. మూడు రోజుల నుండి కురుస్తున్న వర్షాలతో పాటు మరో మూడు రోజులు…









