e69news local news telugu news

కేంద్ర ప్రభుత్వం రైతులకు కంటి తుడుపు చర్యగా నామమాత్రపు మద్దతు ధరలను ప్రకటించడం సిగ్గుచేటు

రైతు సంఘం జిల్లా కార్యదర్శి పల్లపు వెంకటేష్ ఆర్మూర్ mro ఆఫీస్ డిప్యూటీ mro కు వినతి పత్రాన్ని సమర్పించారు అనంతరం రైతు సంఘం జిల్లా కార్యదర్శి…

anganvadi news adilabad news e69news local new telugu news

అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ ఇంటికి పంపించే నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలి.

అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ కు అత్యంత తక్కువ డబ్బులు చెల్లించి, జులై 24 తర్వాత ఇంటికి పంపించే నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలి. సమ్మె సందర్భంగా…

చెంచు మహిళ ఈశ్వరమ్మపై అత్యాచారం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలి.

చెంచు మహిళ ఈశ్వరమ్మపై అత్యాచారం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలి

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం ములచింతల పల్లెలోని చెంచు గూడెం భ్రమరాంబ కాలనీలో నివాసంముంటున్న చెంచు ఈశ్వరమ్మ పై అమానుష ఆత్యాచారం చేసి మానంలో కారం…

నేర విచారణలో జాప్యం వహిస్తే సహించేది లేదు

నేర విచారణలో జాప్యం వహిస్తే సహించేది లేదు

ఈ రోజు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా పోలీసు అధికారులతో నెలవారీ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా…

తెగిన విద్యుత్తు వైర్లను మరమ్మత్తు చేయించిన తాటికాయల రాజేందర్

తెగిన విద్యుత్తు వైర్లను మరమ్మత్తు చేయించిన తాటికాయల రాజేందర్

తెలుగు గళం జఫర్ఘడ్ జనగామ జిల్లా జాఫర్ గడ్ మండలం వడ్డెగూడెం బీసీ కాలనిలో విద్యుత్ వైర్ తెగి కరెంట్ కు అంతరాయం కలగడంతో వెంటనే స్పందించి…

ప్రాథమిక సహకార సంఘం కార్యాలయంలో. రైతు భరోసా అభిప్రాయ సేకరణ.

ప్రాథమిక సహకార సంఘం కార్యాలయంలో రైతు భరోసా అభిప్రాయ సేకరణ

వెంకటాపురం(నూగురు ) ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలోని ప్రాథమిక సహకార సంఘం కార్యాలయంలో రైతు భరోసా పథకంపై అత్యవసర సర్వసభ్య సమావేశం శనివారం నిర్వహించారు. ఈ…

బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పూర్తిగా నాశనమైన ఏజన్సీ ప్రాథమిక విద్యారంగం

బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పూర్తిగా నాశనమైన ఏజన్సీ ప్రాథమిక విద్యారంగం

చర్ల మండలం కేంద్రంలో ఎంఈఓ కార్యాలయం వద్ద సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంథా పార్టీ ఆధ్వర్యంలో చర్ల మండలానికి పర్మినెంట్ ఎంఈఓ నియమించాలని ధర్నా నిర్వహించడం…

ఐకెపి విఓఏలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలి.

హైదరాబాద్ తెలుగు గళం : ఐకెపి విఓఏ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కమిటీ సమావేశం ఈరోజు (తేది: 28062024)న రాష్ట్ర అధ్యక్షులు కె. రాజ్‌కుమార్‌ అధ్యక్షతన సిఐటియు…

telugu galam letest news, telugu news, workers news

జూలై 10 కార్మికుల డిమాండ్స్ డే ని జయప్రదం చేయండి.

యాదగిరిగుట్ట తెలుగు గళం : జూలై 10న జరిగే కార్మికుల డిమాండ్స్ డేని జయప్రదం చేయాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కామ్రేడ్ భూపాల్ గారు కార్మికులకు పిలుపునిచ్చారు.…