జడ్పి ఉన్నత పాఠశాలను ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ ఆకస్మిక తనిఖీ
-మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలించిన ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ తెలుగుగళం న్యూస్, బుక్కరాయసముద్రం, రిపోర్టర్ – తులసిరామ్ శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండల కేంద్రం లోని…
అక్రమ పట్టాలను రద్దు చేసి – పేదలకు భూమి పంచాలి.గుడిసె కేంద్రాలను సందర్శించిన సిపిఎం రాష్ట్ర నాయకులు
మంచిర్యాల జిల్లా : పార్టీ ఆధ్వర్యంలో పేదలు వేసుకున్న గుడిసెలను నిన్న ఉదయం భూకబ్జా దారులు వందలాది మంది వచ్చి పెదలపై దాడి చేయడం దారుణం.ఈ గుడిసె…
గ్రామీణ రహదారులు హెచ్.ఎల్.సి కాలవ మీద ఉన్న బ్రిడ్జిలు తిరిగి నిర్మాణం జరగాలని ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేసిన నాయకులు
తెలుగుగళం న్యూస్, శింగనమల, రిపోర్టర్- తులసిరామ్. శింగనమల నియోజకవర్గం లోని పలు మండలాల్లో బుక్కరాయసముద్రం, గార్లదిన్నె, సింగనమల, నార్పల, పుట్లూరు, ఎల్లనూరు ఉన్న గ్రామాల్లో, గ్రామీణ రహదారులు…
బీజేవైఎం జనగామ జిల్లా అధికార ప్రతినిధి చీమల నాగరాజు
E69 న్యూస్/ రఘునాథపల్లి : భారతీయ జనతా యువమోర్చ జనగామ జిల్లా సంస్థగత నిర్మాణంలో భాగంగా *బీజేవైఎం జిల్లా కమిటీని జిల్లా అధ్యక్షులు శ్రీ జంగా రాజా…
దశదినకర్మలో పాల్గొన్న మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు
హనుమకొండ జిల్లా అయినవోలు మండల కేంద్రానికి చెందిన బొల్లెపల్లి రమేష్ పరమేష్ గౌడ్ తల్లి గారు అయినా బొల్లెపల్లి నర్సమ్మ దశదినకర్మలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు…
ప్రభుత్వ పాఠశాలలోనే మెరుగైన విద్య
ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సంతోష్ అన్నారు. మండలంలోని కొమల్ల ప్రాథమిక పాఠశాలలో గతంలో విద్యను అభ్యసించిన పూర్వ విద్యార్థి కన్నారపు ప్రవీణ్…
బిజేవైఎం జిల్లా కార్యదర్శిగా పుండ్రు నవీన్ నియామకం
భారతీయ జనతా యువ మోర్చా జనగామ జిల్లా కార్యదర్శిగా పుండ్రు నవీన్ ను నియమించినట్లు బిజెపి జనగాం జిల్లా అధ్యక్షులు ఆరుట్ల దశమంత రెడ్డి ఒక ప్రకటనలో…
పుట్టినరోజు సందర్భంగా 200 మంది విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు పెన్నులు
అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గం పామిడి మండలం పామిడి పట్టణ హైవేలో ఉన్నటువంటి పంజాబీ డాబా ఓనర్ తేజేంద్రనాథ్ సింగ్ పుట్టినరోజు సందర్భంగా టిసి ప్రభుత్వ పాఠశాల…
కల్ప వృక్ష నారసింహస్వామి వారిని దర్శించిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న.
భద్రాచలంలో కొలువైన కోరిన కోరికలు తీర్చే కల్పవృక్ష నరసింహ సాలగ్రామమూర్తిని ఈరోజు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న దర్శించి ప్రత్యేక పూజలు చేయడం జరిగినది. ఎమ్మెల్సీ ఎన్నికల ముందు…
వాటర్ సప్లై ఇంప్రూవ్మెంట్ స్కీం పనులకు శంకుస్థాపన చేసిన డిప్యూటీ సీఎం భట్టి
అమృత్ 2.0 గ్రాంటు 124.48 కోట్ల రూపాయల నిధులతో కొత్తగూడెం పోస్టాఫీసు సెంటర్ లో చేపట్టనున్న వాటర్ సప్లై ఇంప్రూవ్మెంట్ స్కీం పనులకు శంకుస్థాపన చేసిన డిప్యూటీ…









