రోడ్డు ప్రమాదాలు జరగకుండా… యువకుల విన్నుతనా ఆలోచన…
రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న పట్టించుకోని అధికారులు… ప్రజా ప్రతినిదులు గళం న్యూస్ :మార్చి 18(నడిగూడెం) మండలం లోని రత్నవరం నుండి త్రిపురవరం వెళ్లే మార్గం లో ఉన్న…
ఎస్.డి.ఎఫ్ నిధుల ద్వారా మంచినీటి పైపులైను పనులు ప్రారంభం
హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం పెద్ద పెండ్యాల గ్రామంలో రెడ్డి పల్లె కాలనీ నందు వేసవి కాలంలో ప్రజలకు నీటి దుస్థితి వచినందు వలన ఈరోజు రెడ్డి…
మంత్రి పొన్నం ప్రభాకర్ కు సన్మానం చేసిన స్టేషన్ ఘనపూర్ కాంగ్రెస్ నాయకుడు కొలిపాక సతీష్
కరీంనగర్ జిల్లాలోనీ ఇందిరా గార్డెన్ లో బీసీ కుల సంఘాల అధ్వర్యంలో ఆత్మీయ సన్మానం కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర మంత్రి పొన్నం…
కాన్షిరాం స్పూర్తితో మనువాద పాలన నుండి భారత రాజ్యాంగాన్ని కాపాడుదాం
బిఎస్పీ జిల్లా ఇంచార్జ్ తేజావత్ అభి నాయక్ మరిపెడ గళం న్యూస్. మాన్యవర్ కాన్షిరాం స్పూర్తితో మనువాద పాలన నుండి భారత రాజ్యాంగాన్ని కాపాడే బాధ్యత బహుజనులదేనని…
కాంగ్రెస్ పథకాలే మహిళలకు శ్రీరామ రక్ష…
ప్రభుత్వాన్ని విమర్శించడం అంటే మనల్ని మనం అవమానించు కోవడమే… పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు… ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే రాష్ట్రంలోని మహిళలకు,…
ఆర్టీసీ బస్సును ప్రారంభించిన తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు
ఎమ్మెల్యే కు కృతజ్ఞతలు తెలిపిన అడ్డగూడూరు మండల ప్రజలు గళం న్యూస్ అడ్డగూడూరు యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి అడ్డగూడూరు మండలం లక్ష్మీదేవి కాల్వ వరకు బస్సు…
ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలోపదవతరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు పెన్నులు అందజేత
యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల లోని అడ్డగూడూర్ , చౌల్ల రామారం , డి రేపాక ,ఆజింపేట, లోని ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతి చదివే…
బోరు బావులను నిషేధించాలి
ఎలాంటి పర్మిషన్ లేకుండా వేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి-సిపిఐఎంఎల్ జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్గళం న్యూస్ టేకుమట్ల. బోర్లు ఎక్కువగా వేయడం వలన భూగర్భ జలాలు అడుగంటి…
రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రులకు మెరుగైన వైద్యమందించాలి
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావుగళం న్యూస్ భూపాలపల్లి:శుక్రవారం సాయంత్రం భూపాలపల్లి – కాళేశ్వరం ప్రధాన రహదారి పై మల్లంపల్లి స్టేజి వద్ద ఎదురెదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు,…
అంగన్వాడీ కేంద్రములో అక్షరాభ్యాస కార్యక్రమము
జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలము రామన్న గూడెం తండా అంగన్వాడీ కేంద్రములో అక్షరాభ్యాస కార్యక్రమము జరిగింది. పాఠశాల ప్రధానోపాధ్యాయులు కామిడి సతీష్ రెడ్డి,కుసుమ వెంకటేశ్వర్లు పలకల…









