ఈ నెల 15న బంజారాల ఆరాధ్యుడు సంత్ సేవాలాల్ మహారాజ్ 285వ జయంతి సౌత్ జోన్ డిసిపి సాయి చైతన్య ఆహ్వానంనిచ్చారు
బంజారా వెల్ఫేర్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవాలాల్ జయంతి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి సౌజన్య డిసిపి సాయి చైతన్య గారికి ఆహ్వానించడం జరిగింది. ఈ…
డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో 11,061 (11టన్నులు) కేజిల నిషేధిత గంజాయి దహనం
తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికంగా ఒకే రోజు దశల వారీగా నిషేధిత గంజాయిని దహనం చేసిన ఘనతను దక్కించుకున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 27 కోట్ల రూపాయలకు పైగా…
గిరి బిడ్డలకు ర్యాంకుల పంట
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో గురుకులం బాలికల హవా పరీక్ష రాసిన 35 మందిలో 18 మంది మెయిన్స్ కు అర్హత పొందిన గిరి బిడ్డలు అభినందించిన కళాశాల…
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నేతృత్వంలో మేడిగడ్డ లక్ష్మి బ్యారేజ్ ను సందర్శించిన తెలంగాణ ప్రజా ప్రతినిధులు
మహదేవపూర్ మండలం అంబట్ పల్లి మేడిగడ్డ వద్ద గోదావరి నది పై బిఆర్ ఎస్ ప్రభుత్వం లక్ష్మి బ్యారేజ్ ను నిర్మించగా మూడెళ్ళలోనే బ్యారేజ్ పిల్లర్లు కుంగి…
దేశ రక్షణ కోసం ఫిబ్రవరి 16 న జరిగే బంద్ కు సిపిఎం సంపూర్ణ మద్దతు
ఎస్.వీరయ్య సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కార్మిక, కర్షక ఐక్యత తో కార్పోరేట్, మతతత్వ విధానాలను తిప్పికొడదాం సిపిఎం కేంద్ర కమిటీ నాయకులు సాయిబాబు ఈకార్యక్రమంలో…
రాష్ట్ర స్థాయి రెజ్లింగ్ పోటీలలో కాంస్య పథకం సాధించిన గుండెబోయిన వరుణ్ తేజ్
ఈనెల 7,8వ తేదీలలో హనుమకొండలోని జె ఎన్ ఎస్ స్టేడియంలో జరిగిన రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీలలో 35 కిలోల విభాగంలో జనగామ జిల్లా జఫర్ఘడ్ మండలం తమ్మడపల్లె(జి)…
మోటార్ సైకిల్ల్లు మరియు వెండి నగల దొంగ అరెస్ట్
పట్టణంలో చోరీలకు పాల్పడి మోటార్ సైకిల్ల్లు మరియు వెండి నగల దొంగ ను అరెస్ట్ చేయడం జరిగింది.రెండు మోటార్ ల సైకిల్లు మరియు 30 తులాల వెండి…
రఘునాథ్ పల్లి సిఐ ని కలిసి శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నాయకులు
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియెజకవర్గం రఘునాథపల్లి మండల సిఐ గా బాధ్యతలు స్వీకరించిన సిఐ శ్రీనివాస్ యాదవ్ ని స్టేషన్ ఘనపూర్ బ్లాక్ కాంగ్రెస్ ఇంచార్జి…
మృతుల కుటుంబాలకు బియ్యం అందజేసిన-ఫార్మర్ కుడా డైరెక్టర్ బిల్లా యాదగిరి
హన్మకొండ మండలం స్టేషన్ ఘనపూర్ నియోజక వర్గం లోని వేలేరు మండల కేంద్రానికి చెందిన గూడూరు ఎల్లయ్య,సూత్రపు రాజు,మరియు కూరపాటి ఆగయ్య లు ఇటీవల మృతి చెందారు.ఫార్మర్…
ఫిబ్రవరి 16న జరిగే దేశవ్యాప్త సమ్మె జయప్రదం చేయండి-సిఐటియు నాయకులు
మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం 26వేలు ఇవ్వాలని,అలాగే పర్మినెంట్ చేసి ఈఎస్ఐ,పిఎఫ్ సక్రమంగా అమలు చేసి పెరిగిన జనాభాకు అనుగుణంగా కార్మికులను పెంచాలని చేసే సమ్మెను జయప్రదం…









