జర్నలిస్టులకు పోలీసుల ఇబ్బందులుండవు పోలీస్కమిషనర్ అంబర్ కిషోర్ ఝా
విధి నిర్వహణలో ఉండే వర్కింగ్ జర్నలిస్టులకు పోలీస్ శాఖ నుంచి ఇబ్బందులు తలెత్తకుండా తగు చర్యలు తీసుకుంటామని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు.హైదరాబాద్,బెంగళూర్,మైసూర్…
మంగళవారం ఆవిష్కరించిన సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి ముసుగు వేసిన అధికారులు
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండల కేంద్రంలోని శివుని పల్లి గ్రామంలో నిన్న ఉదయం సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని పునఃప్రతిష్టాపన చేయడం జరిగింది.ఎలాంటి గవర్నమెంట్ నిధులు తీసుకోకుండా…
విశ్వనాధపురం గ్రామంలో పోలీస్ జాగృతి కళా బృందం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం
జాగృతి పోలీస్ కళా బృందం,వరంగల్ నగర పొలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా ఐపిఎస్ ఆదేశాల మేరకు రాత్రి 7:00 గంటల నుండి రాత్రి 9:30 గంటల…
గజమాలతో మంత్రి సీతక్కను ఘనంగా సత్కరించిన ఉస్మానియా విద్యార్థి నాయకులు
తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, మహిళ శిశు సంక్షేమ శాఖల మంత్రి వర్యులు డా.సీతక్కని ఓయూ జేఏసి చైర్మన్ ఓరుగంటి కృష్ణ ఆధ్వర్యంలో గజమాలతో ఘనంగా సత్కరించిన ఉస్మానియా…
శంకరాజుపల్లి రామాలయం గుడి చైర్మన్ గా సాయిని చేతన్ కుమార్
ములుగు జిల్లా, ఏటూరునాగారం మండలం, శంకరాజుపల్లి గ్రామం రామాలయం గుడి చైర్మన్ గా సాయిని చేతన్ కుమార్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అలాగే చైర్మన్ కాల…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం సిండికేట్ మద్యం మాఫియా
చింతిర్యాల క్రాస్ రోడ్ వద్ద గల శ్రీనివాస వైన్స్ వెనక భాగంలో రెండు గదులను సిండికేట్ ఆఫీసు అశ్వాపురం సిండికేట్ మద్యం మాఫియ వైన్స్ షాప్ లో…
రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని పంచాయతీ రాజ్ అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే సాయం
పినపాక మండలం దేవనగరం నుండి మద్దులగూడెం గ్రామాల మధ్యలోని ప్రధాన రోడ్డు గత సంవత్సరం క్రితం కొట్టుకుపోవడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో రోడ్డుకు,కల్వర్టులకు…
వంగళపూడి గ్రామ అహ్మదీయ ముస్లిం యూత్ అధ్యక్షునిగా షేక్ నబీ నియామకం
గళం న్యూస్ శీతానగరం తూర్పుగోదావరి జిల్లా సీతానగరం..మండలం వంగళపూడి గ్రామ అహ్మదీయ ముస్లిం యూత్ ఆధ్వర్యంలో గ్రామ శాఖ అధ్యక్షునిగా షేక్ నబీ నీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ…
రోడ్డు భద్రత నియమాలు పాటించాలి – ట్రాఫిక్ ఎస్ఐ శ్రీనివాస్
జాతీయ స్థాయి రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా, వాహనచోదకులకు ట్రాఫిక్ పై అవగాహన కార్యక్రమాన్ని స్థానిక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో సోమవారం భద్రాచలం ట్రాఫిక్ ఎస్ఐ…
పేదలకు దుప్పట్లు పంపిణీ చేసిన అహ్మదీయ ముస్లిం మహిళలు
సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండలం కాసర్ల పహాడ్ గ్రామంలో అహ్మదియ్య ముస్లిం మహిళల ఆధ్వర్యంలో నిరు పేదలకు, వృద్దులకు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది.ఇవి గ్రామ మహిళా,ఉపాధ్యక్షురాలు…









