మల్సూర్ తండా పాలకవర్గాన్ని సన్మానించిన ఎంపీపీ..
– సర్పంచ్ తో సహా 8 మంది వార్డు మెంబర్లకు ఘన సన్మానం – మండల పరిధిలో మల్సూర్ తండ గ్రామపంచాయతీలో సోమవారం ఉదయం ఆ గ్రామ…
ప్రాజెక్టు అధికారి సొంత వాహనంలో భద్రాచలం ప్రభుత్వ వైద్యశాలకు, కంటి పరక్ష చేశారు . భద్రమ్మ కు వచ్చే నెల కంటి ఆపరేషన్
భద్రాచలం 29 జనవరి 24 ఈరోజు జరిగిన గిరిజన దర్బార్ లో పూనెం భద్రమ్మ దుమ్ముగూడెం మండలం నడికుడి గ్రామమునకు చెందిన ఆమె కంటి వైద్యం కోసం…
గిరిజన గురుకుల పాఠశాల, కళాశాల అధ్యాపక, అధ్యాపకేతర బృందం ప్రిన్సిపల్ దేవదాసును ఘనంగా సన్మానించారు
భద్రాచలం గిరిజన గురుకుల విద్యాసంస్థ ప్రిన్సిపల్ ఎం. దేవదాసు బెస్ట్ ప్రిన్సిపాల్ గా ఎంపికై రిపబ్లిక్ డే రోజున జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు తీసుకున్న…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సత్తుపల్లి మెగా పుడ్ పార్క్ ను పరిశీలించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
విలేకరులతో తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ పుడ్ పార్క్ తో రైతాంగం కు ఎంతో మేలు పంటలు నిల్వ చేయడం ప్రాసెస్ చేసే యూనిట్స్ ఏర్పాటు చేస్తున్నాం ప్రాసెసింగ్…
సమన్వయంతో అభివృద్ధి చేసుకోవాలి – కడియం
సర్పంచుల పదవి కాలం ముగుస్తుండడం తో వారికి హార్ధిక శుభాకాంక్షలు తెలిపిన స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గళం న్యూస్ స్టేషన్ ఘనపూర్ స్టేషన్ ఘనపూర్…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మ పేట మండలం అప్పారావుపేట ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ లో పరిశీలన
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తుమ్మల నాగేశ్వరరావు విలేకరులతో మాట్లాడుతూ ఆయిల్ ఫామ్ సాగు విస్తరణకు సీఎం రేవంత్ రెడ్డి దావోస్ లో గోద్రెజ్…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ నీ పరిశీలించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు
తుమ్మల మాట్లాడుతూ అశ్వారావుపేట హార్టీకల్చర్ హబ్ గా మారనుంది పూజ్యులు ఎన్టీఆర్ గారు నాటిన పామాయిల్ మొక్క వేలాది రైతుల ఇంట్లో సిరులు పంటగా మారింది ఆయిల్…
విద్యారంగం పట్ల నిర్లక్ష్యం తగదు
నూతన ప్రభుత్వం గత పాలకుల తప్పిదాలు చేయొద్దు బుర్ర వీరభద్రం, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ), భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో…
బ్రిలియంట్ విద్యాసంస్థల అధినేత బి ఎన్ ఆర్ గారికి ఘన సన్మానం
స్థానిక సారపాక లో గల బ్రిలియంట్ విద్యాసంస్థల అధినేత బిఎన్ఆర్ గారికి ఇటీవల కాలంలో ప్రఖ్యాత శ్రీనివాస రామానుజన్ ఫౌండేషన్ వారి రాష్ట్రస్థాయి ఉత్తమ కరస్పాండెంట్ అవార్డు…
రాజుపేట గ్రామాన్ని సింగరేణి పునరావాస గ్రామంగా ప్రకటించాలి
ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దు మణుగూరు ఓసి వల్ల తీవ్ర కాలుష్యం బారిన పడ్డ రాజుపేట గ్రామాన్ని పునరావాస గ్రామంగా ప్రకటించి ప్రజల ప్రాణాలను కాపాడాలని తెలంగాణ…









