cm revanthreddy

టి.ఎస్.పి.ఎస్.సి ప్రక్షాలనకు సీఎం శ్రీ రేవంత్ రెడ్డి ఆదేశం

ఉద్యోగ ప్రవేశ పరీక్షలు సమర్థవంతంగా నిర్వహిస్తున్న యూపీఎస్సితోపాటు ఇతర రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ల పనితీరును అధ్యయనం చేసి సవివరమైన నివేదిక సమర్పించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ…

bhadradri kothagudem news
dornakal news

ప్రభుత్వ గ్యారంటీలను అర్హులకు చేరాలీ

గళం న్యూస్ మరిపెడ:- అధికారులు పాత సావాసాలు వదిలేయాలని, గతంలో చేసిన తప్పిదాలు చేయకూడదని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వ గ్యారంటీలను అర్హులకు అందేలా ప్రణాళికలు రూపొందించాలని డోర్నకల్…

bhadradri kothagudem news
dornakal news

కార్మికుల హక్కుల రక్షణకై అండగా నిలుస్తా

గళం న్యూస్ మరిపెడ:- కార్మికుల హక్కుల రక్షణకై బడుగు బలహీన వర్గాలసమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేస్తానని ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్ అన్నారు. మరిపెడ మండల కేంద్రంలో…

dornakal news

కెసిఆర్ ని పరామర్శించిన రెడ్యానాయక్

హైదరాబాద్ లో సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని డోర్నకల్ మాజీ శాసన సభ్యులు డిఎస్ రెడ్యానాయక్ , భారస నాయకులు…

bhadradri kothagudem news

వైకుంఠ ఏకాదశి మహోత్సవాలు పకడ్బందీగా నిర్వహించాలి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి వైకుంఠ ఏకాదశి మహోత్సవాల ఏర్పాట్లను జిల్లా అధికారులతో సబ్ కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా…

bhadradri kothagudem news

రావులపల్లి దంపతులను సన్మానించి ఎం ఎల్ ఏ

BRS భద్రాచలం నియోజకవర్గ నాయకులు రావులపల్లి రాంప్రసాద్ గారి ఆహ్వానం మేరకు అల్పాహారం కు మర్యాద పూర్వకంగా రాంప్రసాద్ స్వగృహంకు వచ్చిన భద్రాచలం శాసన సభ్యులు డా..…

bhadradri kothagudem news

ప్రజా సమస్యలపై సమరశీల పోరాటాలు నిర్మించటమే కామ్రేడ్ చందర్రావుకు మనమిచ్చే ఘన నివాళి..

సిపిఎం జిల్లా కార్యదర్శి కనకయ్య.. ఎవరు అధికారంలో ఉన్న ప్రజల పక్షాన పోరాడుతాం గోదావరి ముంపు నుండి శాశ్వత పరిష్కారం చూపించాలి. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు…

bhadradri kothagudem news

ముక్కోటి వైకుంఠ ఏకాదశి మహోత్సవాలకు విచ్చేయు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రతలు తీసుకోవాలి

సెక్టార్లకు పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించనున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రియాంక అల తెలిపారు. మంగళవారం భద్రాచలం ఆర్డీఓ కార్యాలయంలో ముక్కోటి వైకుంఠ ఏకాదశి మహోత్సవాలపై అన్ని శాఖల…