భార్యపై కోపంతో రెండేళ్ల కూతురిని హత్య చేసిన తండ్రి–యాదాద్రి జిల్లాలో విషాదం

యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం లక్హమ్మగూడెంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. భార్యపై కోపంతో ఓ తండ్రి తన రెండేళ్ల కూతురిని హత్య చేసిన ఘటన…

రైతులు పండించిన పంటను ప్రభుత్వం కొనుగోలు చేయాలి

రైతులు పండించిన పంటను ప్రభుత్వం కొనుగోలు చేయాలి

రైతులు పండించిన దాళ్వా వరి పంటను,మొక్కజొన్న,పత్తి తదితర పంటలను ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేయాలని,ధాన్యం కొనుగోలు కేంద్రాలు తక్షణమే ఏర్పాటు చేయాలని సీపీఎం సత్తుపల్లి డివిజన్ కార్యదర్శి…

కిష్టారంలో సింగరేణి వైద్య శిబిరం

కిష్టారంలో సింగరేణి వైద్య శిబిరం

అంబేద్కర్ నగర్, కిష్టారం గ్రామం నందు సింగరేణి ఆధ్వర్యంలో వైద్య శిబిరంసత్తుపల్లి ఏరియా జనరల్ మేనేజర్ చింతల శ్రీనివాస్ ఆదేశాల మేరకు ప్రాజెక్ట్ అధికారి ఏ ఎల్…

కరోనా కంటే ప్రమాదకారి డ్రగ్స్.

కరోనా కంటే ప్రమాదకారి డ్రగ్స్.

సమాజాన్ని అతలాకుతలాం చేసిన కరోనా కంటే అత్యంత ప్రమాదకారి డ్రగ్స్ అని, దీన్ని శాశ్వతంగా తుదbముట్టించేందుకు ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని తల్లాడ పోలీస్ సబ్…

కార్మికుల సంక్షేమమే ఐఎన్టీయూసీ ధ్యేయం

కార్మికుల సంక్షేమమే ఐఎన్టీయూసీ ధ్యేయం

సత్తుపల్లి పట్టణం సింగరేణి లో తెలంగాణ రాష్ట్ర మినిమం వేజెస్ అడ్వైజరీ బోర్డు చైర్మన్ , ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ ఆదేశాల మేరకు సత్తుపల్లి…

హసన్పర్తి మండలంలో రోడ్డు ప్రమాదాల నివారణకు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు

ఈ69న్యూస్ హనుమకొండ మార్చి 24హసన్పర్తి మండల పరిధిలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని సీనియర్ అధికారుల ఆదేశాల మేరకు, పై అధికారుల పర్యవేక్షణలో మొత్తం 12…

హసన్‌పర్తి: పాన్ షాపులు, కిరాణా దుకాణాలపై దాడులు – గుట్కా, సిగరెట్లు స్వాధీనం

ఈ69న్యూస్ హసన్‌పర్తి, మార్చి 24హసన్‌పర్తి మండల పరిధిలో సోమవారం రోజు అధికారులు పాన్ షాపులు మరియు కిరాణా దుకాణాలపై ఆకస్మిక దాడులు నిర్వహించారు.తనిఖీల సందర్భంగా నిషేధిత గుట్కా…

రాజీ మార్గమే సమస్యలకు పరిష్కారం-ఎస్సై

రాజీ మార్గమే సమస్యలకు పరిష్కారం-ఎస్సై

భూపాలపల్లి జిల్లా కోర్టులో మార్చి 24 నుండి 28 వరకు నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కొత్తపల్లి గోరి పోలీస్ స్టేషన్ ఎస్సై…

సూర్యఘర్ యోజనతో విద్యుత్ ఖర్చులకు చెక్

సూర్యఘర్ యోజనతో విద్యుత్ ఖర్చులకు చెక్

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పునరుత్పాదక శక్తి వినియోగాన్ని పెంపొందించడంతో పాటు గృహ విద్యుత్ ఖర్చులను తగ్గించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన “ప్రధాన మంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ…

ప్రచారంలో ఇచ్చిన హామీకి కట్టుబడి

ప్రచారంలో ఇచ్చిన హామీకి కట్టుబడి

కొత్తగూడెం మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని 21వ డివిజన్‌లో డేగలమడుగు, లక్ష్మక్కపేట గ్రామాల్లో నెలకొన్న మంచినీటి సమస్య పరిష్కారానికి కార్పొరేటర్ చింతలపూడి సాయి శ్రావణి ముందడుగు వేశారు. ఎన్నికల…