పరకాల పట్టణంలో తాయత్తు మహిమ పేరిట అమాయక ప్రజల విశ్వాసాన్ని దోచుకునే వ్యవహారం వెలుగులోకి వచ్చింది.“రూ.300కే 36 రకాల రోగాలు మాయం అవుతాయి”అంటూ...
ప్రజాకవి,పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా జాఫర్గడ్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఘనంగా కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ ఇ.వి.ప్రమోద్ కుమార్,ఉపాధ్యాయులు,సిబ్బంది,విద్యార్థులు...
జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా హిమ్మత్ నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం మధ్యాహ్నం వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా...
సమాజంలో ఇప్పటికీ పూర్తిగా నిర్మూలించబడని ప్రధాన సమస్యల్లో బాల్యవివాహం ఒకటి.చిన్నారుల బాల్యాన్ని హరించి,వారి చదువు,ఆరోగ్యం,భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపించే ఈ సమస్యను అరికట్టేందుకు...
గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ప్రజలందరూ ప్రశాంతంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకుండా ఐక్యంగా నిమజ్జన కార్యక్రమాలను జరుపుకోవాలని నేటి సమాజ పరిస్థితులలో...
ఈ69న్యూస్ జయశంకర్ భూపాలపల్లి న్యూస్ కొత్తపల్లి గోరి జయశంకర్ భూపాలపల్లి జిల్లా కొత్తపల్లి గోరి మండలంలోనీ గ్రామాలలో ఊరూరా గణేష్ నవరాత్రి ఉత్సవాలు...
ఈ69న్యూస్ జయశంకర్ భూపాలపల్లి రేగొండ జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోనీ వివిధ గ్రామాలలో గణపయ్యకు ఘనంగా నిమజ్జన కార్యక్రమాలు నిర్వహించారు.రేగొండ పోలీసుల...
ఈ69న్యూస్ జయశంకర్ భూపాలపల్లి రేగొండ జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల కేంద్రంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి తూర్పాటి మల్లేష్ ఆధ్వర్యంలో...
ఈ69న్యూస్ జయశంకర్ భూపాలపల్లి రేగొండ మహానీయ తత్వవేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి సందర్భంగా పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు పాఠశాల...