లోక్‌సభలో తెలంగాణ రైల్వే సమస్యలపై గళమెత్తిన వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య

ఈ69న్యూస్ న్యూఢిల్లీ/హనుమకొండ, మార్చి 16: తెలంగాణ రాష్ట్ర రైల్వే మౌలిక వసతుల అభివృద్ధిపై వరంగల్ ఎంపీ Kadiyam Kavya లోక్‌సభలో గళమెత్తారు. 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన…

ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్

ఈ69న్యూస్ హనుమకొండ, మార్చి 16 జిల్లాలో అమలవుతున్న ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణ కార్యక్రమాల పురోగతిపై హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ సోమవారం…

ప్రిస్క్రిప్షన్ లేకుండా హెచ్-1 ఔషధాల విక్రయం–మెడికల్ షాప్‌పై కేసు నమోదు

ఈ69న్యూస్ హనుమకొండ: మత్తు కలిగించే హెచ్-1 ఔషధాలను ప్రిస్క్రిప్షన్ లేకుండా విక్రయిస్తున్న మెడికల్ షాప్‌పై అధికారులు కేసు నమోదు చేశారు. ఇటీవల హనుమకొండ జిల్లాలోని ఓ ప్రాంతంలో…

గాంధీ భవన్‌లో ఎర్రబెల్లి స్వర్ణ బాధ్యతల స్వీకరణ-పాల్గొన్న వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య

ఈ69 న్యూస్, హైదరాబాద్, మార్చి 15హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో ప్రకాశం హాల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో టీపీసీసీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ బాధ్యతలు స్వీకరించారు. ఈ…

సోమవారం జరిగే ధర్నాను జయప్రదం చేయండి-సీపీఐ నేత జువారి రమేష్

ఈ69 న్యూస్ జఫర్ఘడ్ మార్చి 15 జనగామ జిల్లా జాఫర్‌గఢ్ మండల కేంద్రంలో భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) ముఖ్యకార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పార్టీ…

సత్తుపల్లి విశ్వశాంతి విద్యాలయంలో ముందస్తు రంజాన్ వేడుకలు

సత్తుపల్లి, మార్చి 15 (ఈ69న్యూస్): ముస్లింలకు ఎంతో పవిత్రమైన రంజాన్ మాసం క్రమశిక్షణ, దయ, సహనం, సేవాభావం, స్వీయ నియంత్రణ వంటి మంచి గుణాలను పెంపొందిస్తుందని విశ్వశాంతి…

రాయిగూడెంలో అక్రమ ఇటుక బట్టీ…మైనర్ బాలికలతో పని, నిర్లక్ష్యంగా కరెంట్ వైర్లు

ఈ69 న్యూస్ హన్మకొండ మార్చి 15 హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం రాయిగూడెం గ్రామంలో శ్రీ సరస్వతి మాత టెంపుల్ శివాలయం ఎదురుగా నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా…

రంజాన్ మాసం–దయ, దానం,సౌభ్రాతృత్వానికి ప్రతీక

ప్రపంచంలోని అనేక మతాలు, సంప్రదాయాలలో ఉపవాస వ్రతానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. మనసును నియంత్రించుకోవడం, ఆధ్యాత్మికతను పెంపొందించుకోవడం, దేవుని పట్ల భక్తిని బలపరచడం వంటి లక్ష్యాలతో ఉపవాసాన్ని…

రిజర్వేషన్ పోరాట సమితి -( MRPS)

ఎస్సీ వర్గీకరణను కర్ణాటక రాష్ట్రంలో అమలు చేయాల

కర్ణాటక రాష్ట్రంలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ వెంటనే అమలు తీసుకొచ్చి మాదిగలకు న్యాయం చేయాలని ఎమ్మార్పీఎస్ అధినేత పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి…

శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థి ఆత్మహత్య

శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థి ఆత్మహత్య

సిబ్బంది వేధింపులే కారణమా? విద్యార్థి ఆత్మహత్య వెనుక అనేక అనుమానాలు?పదవ తరగతి పరీక్షలకు ఒకరోజు ముందే ఘటన. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: పదో తరగతి పరీక్షలకు ఒక్కరోజు…