మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత

మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత

మహిళల ఆర్థికాభివృద్ధి,స్వావలంబన కోసం రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతతో కార్యక్రమాలు అమలు చేస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు తెలిపారు.శుక్రవారం మహాదేవపూర్…

కరెంట్ కట్అసిస్టెంట్ ఇంజినీర్ గొడ్డటి అంకారావు

కరెంట్ కట్అసిస్టెంట్ ఇంజినీర్ గొడ్డటి అంకారావు

సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోనివేంసూరు మండలం వేంసూరు విద్యుత్ ఉప కేంద్రం పరిధిలో నేడు అనగా శనివారం ఐదు గంటలు కరెంట్ కటింగ్ ఉంటుందని అసిస్టెంట్ ఇంజినీర్ గొడ్డటి…

స్మశాన వాటిక ని ధ్వంసం

స్మశాన వాటిక ని ధ్వంసం

నీలికుర్తి రెవెన్యూ నేతావత్ తండా పర్కల్ తండ గ్రామపంచాయతీ పరిధిలోని భజన తండాలో ప్రభుత్వ సర్వే నెంబర్ 66 లో 2019లో అప్పటి ప్రభుత్వం స్మశాన వాటికను…

భూపాలపల్లి పట్టణంలో సివిల్ సప్లైస్ ఆకస్మిక తనిఖీలు

ఈ69న్యూస్, భూపాలపల్లి / మార్చి 13:భూపాలపల్లి పట్టణంలో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు అక్రమంగా వినియోగిస్తున్నారన్న సమాచారం మేరకు సివిల్ సప్లై శాఖ ఎన్ఫోర్స్మెంట్ బృందం…

పన్నుల వసూళ్లు పెరిగితేనే పట్టణ అభివృద్ధి సాధ్యం-ఎమ్మెల్యే కడియం శ్రీహరి

ఈ69 న్యూస్ స్టేషన్ ఘనపూర్, మార్చి 13: స్టేషన్ ఘనపూర్ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్ అధ్యక్షతన నిర్వహించిన 2026–27 ఆర్థిక సంవత్సరం…

ఆయుష్ మందుల నాణ్యత,సరఫరాపై లోక్‌సభలో ప్రశ్నించిన ఎంపీ డా.కడియం కావ్య

ఈ69 న్యూస్ న్యూఢిల్లీ, మార్చి 13: వరంగల్ జిల్లాలో ప్రభుత్వ ఆయుష్ వైద్య కేంద్రాల్లో మందుల నాణ్యత, నిరంతర సరఫరాపై వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య…

గిరిజన విద్యార్థులు ధైర్యంగా పదో తరగతి పరీక్షలు రాయాలి: ఐటీడీఏ పీఓ బి.రాహుల్

ఈ69న్యూస్ న్యూస్ భద్రాచలం మార్చి 13: భద్రాచలం ఐటీడీఏ పరిధిలో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ఆశ్రమ పాఠశాలలు, గురుకులాలు, వసతి గృహాలు, బెస్ట్ అవైలబుల్…

రైతు సమస్యల పరిష్కారానికి కార్పొరేటర్ శ్రావణి ముందడుగు

సుజాతనగర్, మార్చి 13 (ఈ69న్యూస్): సుజాతనగర్ మండల రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ 21వ డివిజన్ కార్పొరేటర్ చింతలపూడి శ్రావణి మండల వ్యవసాయ…

కరీంనగర్‌లో ఘనంగా కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు–తెలంగాణ జాగృతి

ఈ 69న్యూస్ న్యూస్ కరీంనగర్, మార్చి 13: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితక్క జన్మదిన వేడుకలు కరీంనగర్‌లో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ముందుగా మార్కెట్‌లోని శ్రీ…

ఎమ్మెల్యే కడియం శ్రీహరికి ఏఐఎస్ఎఫ్ వినతి

విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలి

–ఎమ్మెల్యే కడియం శ్రీహరికి ఏఐఎస్ఎఫ్ వినతి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌లో విద్యారంగానికి కనీసం 30 శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ జనగామ జిల్లా…