బిఆర్ స్ పార్టీ అభ్యర్థులకు బీ ఫారాలు అందజేత

బిఆర్ స్ పార్టీ అభ్యర్థులకు బీ ఫారాలు అందజేత

డోర్నకల్ నియోజకవర్గం,మరిపెడ మున్సిపాలిటిలో బిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులను ప్రకటించి, అభ్యర్థులకు బీ – ఫారం లను అందజేసిన మరిపెడ మున్సిపల్ ఎన్నికల ఇంచార్జి మరియు బిఆర్ఎస్…

టీఆర్పీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ

టీఆర్పీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ

అభ్యర్థుల గెలుపు కోసం గడపగడపన రవి పటేల్ ప్రచారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ) ఆధ్వర్యంలో శుక్రవారం భారీ…

‘మిషన్ 10వ తరగతి’ పోస్టర్ ఆవిష్కరణ

‘మిషన్ 10వ తరగతి’ పోస్టర్ ఆవిష్కరణ

టేకుమట్ల మండలంలోని కాల్వ శ్రీరాంపూర్ ప్రభుత్వ పాఠశాలలో శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ చేపట్టిన ‘మిషన్ 10వ తరగతి’ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను ఘనంగా ఆవిష్కరించారు.ఈ కార్యక్రమానికి…

వనమా ఇంటికి ఎలక్షన్ కోడ్ వర్తించదా..?

వనమా ఇంటికి ఎలక్షన్ కోడ్ వర్తించదా..?

మాజీ మంత్రి పుట్టినరోజు ఫ్లెక్సీలపై అధికారుల మౌనం..? కోడ్ వచ్చి వారం అవుతున్నా తొలగించలే..! సామాన్యులకేనా చట్టం..!!పెద్దల వద్ద నిబంధనలు గాలికి ? మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల…

మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు నివాసం

వనమా ఇంటికి ఎలక్షన్ కోడ్ వర్తించదా..?

మాజీ మంత్రి పుట్టినరోజు ఫ్లెక్సీలపై అధికారుల మౌనం..? కోడ్ వచ్చి వారం అవుతున్నా తొలగించలే..! సామాన్యులకేనా చట్టం..!!పెద్దల వద్ద నిబంధనలు గాలికి ?కొత్తగూడెం:మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కోడ్…

300మంది వడ్డెర సోదరులతో ఆళ్ల మురళి రైస్ మిల్ వద్ద ఆందోళన..

పార్టీ కోసం కష్టపడ్డ నన్ను నమ్మించి గొంతు కోశారు..

కొత్తగూడెం : పార్టీని నమ్ముకుని పనిచేసిన తనకు తీవ్ర అన్యాయం జరిగిందని 53వ డివిజన్ కాంగ్రెస్ నాయకుడు, వడ్డెర సంఘం జిల్లా అధ్యక్షులు పల్లపు వెంకటేశ్వర్లు ఆవేదన…

వెండి ఆభరణాల అపహరణ కేసు ఛేదన

వెండి ఆభరణాల అపహరణ కేసు ఛేదన

వరంగల్ ఇంత జార్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన వెండి ఆభరణాల అపహరణ కేసును పోలీసులు వేగంగా ఛేదించి నిందితుడిని అరెస్టు చేశారు. సుమారు ఐదు కిలోల…

కాకతీయ కట్టడాలపై కేంద్రం ప్రత్యేక దృష్టి అవసరం

కాకతీయ కట్టడాలపై కేంద్రం ప్రత్యేక దృష్టి అవసరం

వరంగల్‌లోని కాకతీయుల కాలంనాటి చారిత్రక కట్టడాల సంరక్షణ, అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పథకాలు చేపట్టాలని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డా. కడియం కావ్య డిమాండ్ చేశారు.…

చిత్తడి నేల దినోత్సవం సందర్భంగా పర్యావరణ సదస్సు

చిత్తడి నేల దినోత్సవం సందర్భంగా పర్యావరణ సదస్సు

జన విజ్ఞాన వేదిక హనుమకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 2న చిత్తడి నేల దినోత్సవాన్ని పురస్కరించుకుని పర్యావరణ సదస్సు నిర్వహించారు. జిల్లా పరిషత్ బాలుర ఉన్నత…

ఆటో డ్రైవర్ల సమస్యలపై ఎమ్మెల్యేకు సిఐటియు వినతి

ఆటో డ్రైవర్ల సమస్యలపై ఎమ్మెల్యేకు సిఐటియు వినతి

జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సిఐటియు జూబ్లీహిల్స్ జోన్ కమిటీ గౌరవ ఎమ్మెల్యే నవీన్ యాదవ్‌కు వినతి పత్రం…