అక్రిడిటేషన్–2026 వెబ్‌సైట్ ప్రారంభించిన మంత్రి పొంగులేటి

అక్రిడిటేషన్–2026 వెబ్‌సైట్ ప్రారంభించిన మంత్రి పొంగులేటి

ఆధునీకరించిన సమాచార & పౌరసంబంధాల శాఖ వెబ్‌సైట్‌తో పాటు అక్రిడిటేషన్–2026 పోర్టల్‌ను రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోమవారం సచివాలయంలో…

గంట్ల గౌతమ్ రెడ్డి ఇంటింటి ప్రచారం

గంట్ల గౌతమ్ రెడ్డి ఇంటింటి ప్రచారం

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డులో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థి గంట్ల గౌతమ్ రెడ్డి సోమవారం ఇంటింటి ప్రచారం విస్తృతంగా పర్యటించి…

ట్రక్ షీట్ లు తెప్పించి న్యాయం చేస్తాం

ట్రక్ షీట్ లు తెప్పించి న్యాయం చేస్తాం

ఖమ్మంజిల్లా వేంసూరు మండల పరిధిలోని లచ్చన్నగూడెం గ్రామంలో గతేడాది సారవ వరి పంట కొనుగోలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రంలో…

లక్షల రూపాయల నష్టం రైతుల ఆవేదన

లక్షల రూపాయల నష్టం రైతుల ఆవేదన

సోమవారం ఖమ్మంజిల్లా వేంసూరు మండల పరిధిలోని లచ్చన్నగూడెం గ్రామానికి చెందిన కొందరు రైతులు జిల్లా కలక్టరేట్ ప్రాంగణంలో తెలుగు గళం జాతీయ తెలుగు దినపత్రిక ఎదుట తమకు…

కాంగ్రెస్తోనే వచ్చే రోజుల్లో అభివృద్ధి సాధ్యం.

కాంగ్రెస్తోనే వచ్చే రోజుల్లో అభివృద్ధి సాధ్యం.

– బీఆర్ఎస్ అభ్యర్థులు డబ్బులు వృథా చేసుకోకండి. – ఏడేళ్లలో మునిసిపాలిటీ అస్తవ్యస్తం – తండాల్లో ఏకగ్రీవాలకు ప్రయత్నించండి..

వికలాంగుల హక్కులను ఉల్లంగించి, అసమానతలను పెంచే కేంద్ర బడ్జెట్
ఉపాధిహామీ హక్కులను కాపాడుకుందాం

ఉపాధిహామీ హక్కులను కాపాడుకుందాం

విబి జి రాంజీ చట్టాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి తెలంగాణ గిరిజన సంఘం మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి భూక్య హరినాయక్ డిమాండ్ చేశారు ఎన్నో ఏళ్లుగా పోరాడి సాధించుకున్న…

మూడు రోజులు మౌనం -- శవం దొరికాక బేరం!

విద్యార్థి ప్రాణం చౌకా..?డబ్బుతో దోషాలు కప్పిపుచ్చుడా!

అధికారుల నిర్లక్ష్యంతో విద్యార్థి మిస్సింగ్..ఘటనపై స్పందించని హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్సాగర్ కాలువలో దూకి ఆత్మహత్య..మూడు రోజులు మౌనం — శవం దొరికాక బేరం!అధికారికి విద్యార్థి సంఘాలు సైతం…

జాతి పితాకు ఘన నివాళులు

జాతి పితాకు ఘన నివాళులు

మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా వర్ధన్నపేట టౌన్‌ లోని మున్సిపల్ ఎన్నికల కార్యాలయంలో గాంధీ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహమ్మద్…

విద్యుత్ అంతరాయం లేకుండా నిరంతర సరఫరా

విద్యుత్ అంతరాయం లేకుండా నిరంతర సరఫరా

రేగొండ ఏఈ వంగ రాజు ఆధ్వర్యంలో అమలైన ప్రణాళిక•విద్యుత్ శాఖ సిబ్బందిని అభినందించిన జాతర కమిటీ, భక్తులు జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం తిరుమలగిరి గ్రామంలో…