ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటంపై పాలాభిషేకం

మరిపెడ మున్సిపాలిటీ కేంద్రం లో ఘనంగా మహిళా బందు కేసీఆర్ కార్యక్రమం…ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చిత్రపటంపై పాలాభిషేకం చేస్తూన జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీ గుడిపూడి…

సంజీవరెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించిన తెరాస నేతలు

భూపాలపల్లి జిల్లా శాసనసభ్యులు ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మరియు వరంగల్ రూరల్ జిల్లా జెడ్పీ చైర్ పర్సన్ టి ఆర్ ఎస్ పార్టీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షురాలు…

మహిళా దినోత్సవం సందర్బంగా నిర్వహిస్తున్న మహిళబంధు కార్యక్రమం

మహిళల్లో చైతన్యం పెంపొందించుకోవడం ద్వారానే అభివృద్ధి సాధ్యమవుతుందని జడ్పీటీసీ సాయిని విజయ ముత్యం అన్నారు. ఆదివారం గోరి కొత్తపల్లిలో స్థానిక సర్పంచ్ సుధనబోయిన రజిత రాజయ్య ఆధ్వర్యంలో…

మేడారం వెళ్ళొస్తూ.. కుప్పకూలిన జర్నలిస్టు.

జర్నలిస్టు మృతికి పలువురి సంతాపం. హైదరాబాద్ ఉప్పల్ ఏరియాలో విలేఖరిగా పనిచేస్తున్నపూసల రాజమౌళి శుక్రవారం ఉదయం గుండెపోటుతో మరణించారు. ఇతని వయసు 53 సంవత్సరాలు. స్వస్థలం బెల్లంపల్లి…

అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపికి ఓట్లు వేయకపోతే బుల్డోజర్ తో మీ ఇల్లు నేల మట్టం చేస్తామని ఓటర్లను బెదిరిస్తున్న బిజెపి ఎమ్మెల్యే

*ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపికి ఓట్లు వేయకపోతే బుల్డోజర్ తో మీ ఇల్లు నేల మట్టం చేస్తామని ఓటర్లను బెదిరిస్తున్న బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ ను వెంటనే…

కామ్రేడ్ ఎల్మకంటి శ్రీనివాస్ మృతి సిపిఐ కి తీరని లోటు

సిపిఐ వరంగల్ జిల్లా కార్యవర్గ సభ్యులు, సి ఐ టి యు సి రాష్ట్ర నాయకులు వర్ధన్నపేట నియోజకవర్గ సీనియర్ నాయకులు ఎల్మకంటి శ్రీనివాస్ ఆకస్మిక మృతి…

*సహచర కౌన్సిలర్ చింతల మణి మృతి చాలా బాధాకరం* *వనపర్తి శిరీష లక్ష్మీనారాయణ* మునిసిపల్ చైర్ పర్సన్, కోదాడ

కోదాడ మునిసిపాలిటీ పరిదిలోని 25 వ వార్డ్ కౌన్సిలర్ చింతల మణి గారు డిసెంబర్ నెలలో జరిగిన రోడ్డు ప్రమాదం లో తలకు బలమైన గాయం తగిలి…

మాతృభాష పరిరక్షణ సమితి అధ్యక్షులు డా.సామల శశిధర్ రెడ్డి

ఆర్.కె సాంస్కృతిక ఫౌండేషన్ “భారతీయ కళా వైభవం” అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం పురస్కారం-2022 ఎంపికైన మాతృభాష పరిరక్షణ సమితి అధ్యక్షులు డా.సామల శశిధర్ రెడ్డి ఆర్.కే. సాంస్కృతిక…

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!
× Send News