ఆటో బైక్ డీ ఒకరు మృతి

ఆటో బైక్ డీ ఒకరు మృతి

మహబూబాబాద్ జిల్లా మరిపెడమండలంలోని బురహానుపురం గ్రామ శివారులో జాతీయ రహదారి 365పై ఆదివారం సాయంత్రం జరిగినరోడ్డుప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డాడు,అతివేగంగా వచ్చిన…

చెంచుపల్లిలోఎమ్మెల్యే గండ్ర సత్తన్న బర్త్డే వేడుకలు

చెంచుపల్లిలోఎమ్మెల్యే గండ్ర సత్తన్న బర్త్డే వేడుకలు

భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు బర్త్డే వేడుకలను పురస్కరించుకొని ఆదివారం గండ్ర సత్తన్న వీరాభిమాని జిల్లా కాంగ్రెస్ యువ నాయకులు, దామరంచ పల్లె గ్రామ అధ్యక్షులు,…

రేగొండలో ఘనంగా ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు

రేగొండలో ఘనంగా ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు

భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు జన్మదిన వేడుకలను మండలంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు.మండల కేంద్రంలోని గుడ్ లైఫ్ స్కూల్ ఆవరణంలో కాంగ్రెస్ పార్టీ…

మొంథా తుఫాన్ బాధితులను ఆదుకుంటాము- మంత్రి పొన్నం

మొంథా తుఫాన్ బాధితులను ఆదుకుంటాము- మంత్రి పొన్నం

మొంథా తుఫాన్ కారణంగా జరిగిన నష్టాలను క్షేత్ర స్థాయిలో సమగ్రంగా అంచనా వేయాలని రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు.…

పశువులకు గాలి కుంటు టీకాల కార్యక్రమం

పశువులకు గాలి కుంటు టీకాల కార్యక్రమం

మరిపెడ మండలంలోని రాంపురం గ్రామంలో గ్రామ పంచాయతీ ఆవరణలో పశువులకు స్థానిక పశువైద్యాధికారి మనోహర్ కృష్ణ కుమార్ పశువులకు గాలి కుంటు వ్యాధి నివారణ టీకాలను వేయటం…

మద్యం మత్తులో అత్త పై ట్రాక్టర్ ఎక్కించిన అల్లుడు

మద్యం మత్తులో అత్త పై ట్రాక్టర్ ఎక్కించిన అల్లుడు

హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం రెడ్దిపాలెం గ్రామంలో గండికోట బాలస్వామి కి,ఇదే గ్రాములో ఉంటున్న రాపోల్ బిములు కుమార్తె గండికోట మానస ను ఇచ్చి వివాహం చేయడం…

జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ నాయకుల ప్రచారం

జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ నాయకుల ప్రచారం

వర్దనపేట శాసనసభ్యులుకే ఆర్. నాగరాజు మరియు టీ ఎస్ సి ఏ బి చైర్మన్ మార్నెని రవీందర్ రావు గ ఆదేశాల మేరకు జూబ్లీహిల్స్ నియోజకవర్గం కాంగ్రెస్…

ఉత్తేజపూరితంగా జరిగిన సిఐటియు జిల్లా 4వ మహాసభ

ఉత్తేజపూరితంగా జరిగిన సిఐటియు జిల్లా 4వ మహాసభ

జనగామ పట్టణంలోని కామాక్షి ఫంక్షన్ హాల్‌లో సిఐటియు జిల్లా నాలుగవ మహాసభలు ఉత్తేజపూరితంగా జరిగాయి.ఈ కార్యక్రమాన్ని జిల్లా అధ్యక్షుడు రాపర్తి రాజు జెండా ఆవిష్కరణతో ప్రారంభించగా,రాష్ట్ర ఉపాధ్యక్షురాలు…

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతుగా బోరబండ డివిజన్ స్వరాజ్ నగర్, బంజారా బస్తిల్లో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య విస్తృత ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి ఓటర్లను అప్యాయంగా పలుకరించి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 11 వ తేదీన జరిగే ఎన్నికల్లో నవీన్ యాదవ్ కు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేసారు. నగరాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందన్నారు. అన్ని వర్గాల సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి నిరంతరం పాటు పడుతున్న ఈ ప్రజా ప్రభుత్వానికి అండగా నిలవాలని జూబ్లీహిల్స్ ఓటర్లను కోరారు. ప్రతి పక్షాల మాటలు నమ్మి మోసపోవద్దని విజ్ఞప్తి చేశారు. స్థానిక సమస్యలపై అవగాహన ఉండి, నిరంతరం నియోజకవర్గ ప్రజల కోసం నిరంతరం తపించే నవీన్ యాదవ్ ను గెలిపించాలని ఎంపీ డా.కడియం కావ్య కోరారు.

నవీన్ యాదవ్ కు మద్దతుగా ఎంపీ డా. కడియం కావ్య

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతుగా బోరబండ డివిజన్ స్వరాజ్ నగర్, బంజారా బస్తిల్లో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్…

ప్రభుత్వ పాఠశాలలో వందేమాతర గీతాలాపన

ప్రభుత్వ పాఠశాలలో వందేమాతర గీతాలాపన

వందేమాతర గేయం యొక్క150 వ వార్షికోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి మరియు గవర్నర్ లకు ఇచ్చిన ఆదేశాల మేరకు నేడు అన్ని ప్రభుత్వ,ప్రైవేటు కార్యాలయాలు,విద్యాసంస్థలకు…