Tag: #Jangoan

ముప్పారం శివారులో ఘోర రోడ్డు ప్రమాదం-ఇద్దరు యువకులు మృతి

ఈ69న్యూస్ ధర్మసాగర్ ఏప్రిల్ 01 హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలోని ముప్పారం గ్రామ శివారులో బుధవారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ప్రాంతాన్ని విషాదంలో ముంచేసింది.ఈ…

యూనిఫామ్‌లు పంపిణీ చేసిన ఉప సర్పంచ్ ముక్కెర గంగరాజు

ఈ69న్యూస్ జఫర్ఘడ్ మార్చి 31 జనగామ జిల్లా జఫర్ఘడ్ మండలం తమ్మడపల్లి గ్రామంలో స్థానిక సర్పంచ్ అన్నం స్వప్నబ్రహ్మ రెడ్డి ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రంలో 3 నుంచి…

నిరుపేద కుటుంబానికి అండగా సర్పంచ్- బిల్లా యాదగిరి

ఈ69న్యూస్ వేలేరు మార్చి 31 హన్మకొండ జిల్లా వేలేరు మండల కేంద్రంలో నిరుపేద కుటుంబానికి చెందిన సారా శ్రీనివాస్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడం గ్రామంలో విషాదాన్ని…

హన్మకొండ:అహ్మదీయ జమాత్ జిల్లా కమిటీ సమావేశం

ఈ69 న్యూస్ హనుమకొండ, మార్చి 30 అహ్మదీయ ముస్లిం జమాత్ హనుమకొండ జిల్లా కమిటీ సమావేశం ఆత్మకూరు మండలం హౌజ్ బుజుర్గ్ గ్రామంలో సోమవారం నిర్వహించారు. ఈ…

పర్వతగిరిలో డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు–రోడ్డు భద్రతపై ప్రత్యేక అవగాహన

ఈ69న్యూస్ పర్వతగిరి మార్చి 30 వరంగల్ జిల్లా పర్వతగిరి సర్కిల్ ఆఫీస్ పరిధిలోని మూడు పోలీస్ స్టేషన్లలో హెవీ మరియు ట్రాన్స్‌పోర్ట్ వాహన డ్రైవర్ల కోసం సోమవారం…

పారాక్వాట్ గడ్డి మందు నిషేధంపై కేంద్రంపై ఒత్తిడి తేవాలి: ఎమ్మెల్యే కడియం శ్రీహరి

ఈ69 న్యూస్ హైదరాబాద్ మార్చి 30 తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ‘పారాక్వాట్’ గడ్డి మందు నిషేధంపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ప్రవేశపెట్టిన తీర్మానంపై…

స్టేషన్ ఘనపూర్‌లో ఉచిత హెల్మెట్ల పంపిణీ, బైక్ ర్యాలీ

ఈ69న్యూస్ స్టేషన్ ఘనపూర్ మార్చి 30: వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో స్టేషన్ ఘనపూర్‌లో రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించేందుకు సోమవారం ఉచిత హెల్మెట్ల పంపిణీ కార్యక్రమం…

కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకుల ఆగ్రహం–జఫర్‌గఢ్‌లో నిరసన,దిష్టిబొమ్మ దహనం

ఈ69 న్యూస్ జఫర్ఘడ్ మార్చి 29జనగామ జిల్లా జఫర్‌గఢ్ మండల కేంద్రంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై…

🚨హనుమకొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం–యువకుడు మృతి 🚨

ఈ69న్యూస్: హనుమకొండ జిల్లాలో శుక్రవారం రాత్రి దారుణ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఐనవోలు మండలం పున్నేలు క్రాస్ రోడ్డు సమీపంలోని జాతీయ రహదారిపై బైక్‌ను వేగంగా వచ్చిన…

భార్యపై కోపంతో రెండేళ్ల కూతురిని హత్య చేసిన తండ్రి–యాదాద్రి జిల్లాలో విషాదం

యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం లక్హమ్మగూడెంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. భార్యపై కోపంతో ఓ తండ్రి తన రెండేళ్ల కూతురిని హత్య చేసిన ఘటన…