వర్షాలు సమృద్ధిగా కురవాలని ముత్యాలమ్మ తల్లికి జలాభిషేకం”
నియోజకవర్గ పరిధిలోని వేంసూరు మండలoలో గలరామన్నపాలెం గ్రామంలో సుమిత్ర, వెంకటేశ్వరమ్మ నాటు ముఠా ఆధ్వర్యంలో గ్రామ ఆరాధ్య దైవమైన శ్రీ ముత్యాలమ్మ తల్లికి జలాభిషేకం నిర్వహించారు.ఈ సందర్భంగా…
ప్రజా గొంతుక
నియోజకవర్గ పరిధిలోని వేంసూరు మండలoలో గలరామన్నపాలెం గ్రామంలో సుమిత్ర, వెంకటేశ్వరమ్మ నాటు ముఠా ఆధ్వర్యంలో గ్రామ ఆరాధ్య దైవమైన శ్రీ ముత్యాలమ్మ తల్లికి జలాభిషేకం నిర్వహించారు.ఈ సందర్భంగా…
సత్తుపల్లి ఏరియా జనరల్ మేనేజర్ సరికొండ వెంకటా చారి అధ్యక్షతన శనివారం స్ట్రక్చర్ సమావేశం జి.ఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ నందు నిర్వహించారు.సత్తుపల్లి ఏరియా పరిధిలో కార్మికులు…
కొత్తపల్లి, పామునూర్, ఇప్పగూడెం, చాగల్ గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి రైతులకు అవగాహన ఘనపూర్ (స్టేషన్), ఆగస్టు 9 (ఈ69 న్యూస్) జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్…
ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వం అంటే ప్రజల కోసం పనిచేసే పాలనా వ్యవస్థ. ప్రజల ప్రాణాలు, ఆస్తులు, గౌరవం, హక్కులను కాపాడటం ప్రభుత్వ ప్రధాన బాధ్యత. శాంతిభద్రతలను పరిరక్షించడం,…
ధర్మసాగర్ మండలం ముప్పారం గ్రామంలో చేయూత పెన్షన్ దరఖాస్తుల స్వీకరణ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక దరఖాస్తు కేంద్రాన్ని స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రారంభించారు.ఈ సందర్భంగా…
శ్రీ చండికా సమేత సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ఈరోజు హైదరాబాద్ వాస్తవ్యులైనటువంటి షీలా నాగరాజు మంజుల దంపతులు స్వామివారికి మిశ్రమ వెండి కిరీటం 177 గ్రాములు సుమారుగా…
విలేకరులపై దుర్భాషలాడుతూ అనుచిత వ్యాఖ్యలు చేసిన భూపాలపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ గూటోజు కిష్టయ్యపై తక్షణమే చర్యలు తీసుకోవాలని,ఆయనను పదవి నుంచి తొలగించి కాంగ్రెస్ పార్టీ నుండి…
నారాయణగిరి గ్రామ పరిధిలోని చటేల్ పర్రె తండాలో గల సర్వే నంబర్ 237/ఏలో ఎ.4.12 గుంటల భూమికి సంబంధించి ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు అమలు కావడం లేదని…
వర్షాలకు రోడ్లపైనే ప్రయాణికుల అవస్థలు – వృద్ధులు, గర్భిణీలు, మహిళలు, చిన్నారులకు తీవ్ర ఇబ్బందులు తాత్కాలిక బస్ షెల్టర్లో బైకుల పార్కింగ్ – ప్రయాణికులకు అందని నీడ,…
ప్రహరీ లేక పశువులు, కుక్కల సంచారం.. బాలికల హాస్టల్ భద్రతపై ఆందోళన విద్యార్థినుల రక్షణకు వెంటనే ప్రహరీ నిర్మించాలి – అధికారులు తక్షణమే స్పందించాలి ఏటూరునాగారం మండలం,…