వారు మాట్లాడుతూ కేంద్ర కమిటీ పిలుపుల భాగంగా ఆగస్టు 9 10 తేదీలలో మహాపడావ్ అన్ని కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో దేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కేంద్ర ప్రభుత్వం కార్మిక కర్షక విధానాలను తిప్పి కొట్టాలని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మికులకు నష్టం గా ఉన్న నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో 5 అమలు చేయాలి 73 షెడ్యూల్ పరిశ్రమల జీవోలను సవరించాలి రైతం గానికి మద్దతు ధర కల్పించాలి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేయరాదు నేషనల్ మానిటేషన్ పైప్ లైన్ విధానాన్ని రద్దు చేయాలి అసంఘటితరంగా కార్మికులకు పిఎఫ్ఎస్ఐ సహా యూనివర్సిటీ సెక్యూరిటీ స్కీమ్ ను ప్రవేశపెట్టాలి అంగన్వాడి ఆశ మధ్యాహ్న భోజనం లాంటి కీములను స్కీం వర్కర్లను పర్మిట్ చేయాలి పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ అధిక ధరలను తగ్గించాలని ప్రజా పంపి వ్యవస్థను కాపాడాలని ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా నిత్య నిత్యవసర సరుకులు సరఫరా చేయాలని తదితర న్యాయమైన డిమాండ్లు పరిష్కారం కై కార్మికులు కర్షకులు పోరాటంలో ముందుండాలని వారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో సిఐటి జిల్లా నాయకులు రవీందర్ వెంకట్ గౌడ్ ఖలీల్ రాజనర్సు ఆశ వర్కర్స్ జిల్లా నాయకులు ఇంద్ర రాజశ్రీ మమత లావణ్య భాగ్యలక్ష్మి గ్రామపంచాయతీ నాయకులు బాల్ నర్సు శ్యామ్ సంతోష్ రాజయ్య నర్సింలు తదితర కార్మికులు పాల్గొన్నారు