సిఐటియు తెలంగాణ బీడీ &సీగర్ వర్కర్స్ యూనియన్ లో భారీ చేరికలు సిఐటియు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఈరోజు చిన్న మల్లారెడ్డి టెలిఫోన్ బీడీ సెంటర్ కు సంబంధించిన 52 బ్రాంచ్ లోని టేకేదారులు 3000 మంది బీడీ కార్మికులు citu పోరాటానికి ఆకర్షితులై సీఐటీయూలో చేరడం జరిగింది గతంలో సిఐటియు చేసిన పోరాటాల వలన జీవన భృతి గాని తదితర న్యాయమైన డిమాండ్లకు కోసం పోరాటం చేసిందో అలాగే బీడీ కార్మికులకు టేకేదారులకు చాటన్ కార్మికులకు బట్టి కార్మికులకు ప్యాకింగ్ కార్మికులు కు కూడా బీడీ పింఛన్ వచ్చే విధంగా పోరాటం ఉంటుందని అలాగే సిఐటియు లో కి వచ్చిన 52 మంది బ్రాంచ్ లోని కార్మికులను సాదరంగా ఆహ్వానిస్తున్నాము చేరిన వారందరికీ అభినందనలు శుభాకాంక్షలు ఈ కార్యక్రమంలో టేకేదారుల సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దశరథం.. స్టేట్ జెంట్ సెక్రెటరీ మంగలు పల్లి దేవదాసు ..స్టేట్ కమిటీ నెంబర్ గాలి నారాయణ.. టెలిఫోన్ బీడీ దోమకొండ సెంటర్ అధ్యకులు.శ్రీనివాస్ సెక్రెటరీ మహాదేవ్ .శంకర్ ముత్తయ్య. ముజాహిద్. 52 మంది పాల్గొన్నారు