విగ్రహాల ఆవిష్కరణ
బాణాపురంలో సిపిఎం సీనియర్ నేతలు తొలితరం నాయకులు అమరవీరులు కామ్రేడ్స్ బాజీ హనుమంతు గండ్లూరి కిషన్ రావు,మొక్క చిన్న నరసయ్య విగ్రహాలను ఆవిష్కరించి పూలమాలతో ఘనంగా నివాళులర్పించారు…
ప్రజా గొంతుక
బాణాపురంలో సిపిఎం సీనియర్ నేతలు తొలితరం నాయకులు అమరవీరులు కామ్రేడ్స్ బాజీ హనుమంతు గండ్లూరి కిషన్ రావు,మొక్క చిన్న నరసయ్య విగ్రహాలను ఆవిష్కరించి పూలమాలతో ఘనంగా నివాళులర్పించారు…
జయశంకర్ భూపాలపల్లి జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, ఐపీఎస్ ఆధ్వర్యంలో ప్రతివారం నిర్వహించే ప్రజాదివాస్ కార్యక్రమం ప్రశాంత వాతావరణంలో నిర్వహించారు.ఈ…
గల్లీగల్లీలో ఏమ్మెల్యే పాదయాత్ర కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోత్సాహం 15వార్డులకు గాను 15 వార్డులు మన అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్ర…
ఏదులాపురం మున్సిపాలిటీగుదిమల్ల గ్రామానికి చెందిన మీసాల గోపమ్మ ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్లో వైద్యం చేయించుకున్నారు. వారికి సిపిఎం గుదిమల్ల శాఖ సహకారంతో మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి…
కార్మికులను పెట్టుబడిదారులకు కట్టు బానిసలుగా మార్చే విధంగా నరేంద్ర మోడీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం తీసుకు వచ్చిన నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలని ఏఐటియుసి రాష్ట్ర…
నాలుగు లేబర్ కోడ్ ల రద్దే కీలకం:తీగల క్రాంతి కుమార్(ఐఎన్టియూసి జాయింట్ సెక్రటరీ) సోమవారం సత్తుపల్లి సింగరేణి జే.వి.ఆర్ సి.హెచ్.పి ప్రాంగణంలో ఐఎన్టీయూసీ ఫిట్ సెక్రటరీ నాగేశ్వరరావు…
ప్రచారం ముగింపు సందర్భంగా మేళతాళాలతో గడప గడపకు ఉమా తులసీ ల విన్నూత్న ప్రచారం” నన్ను గెలిపిస్తే మీ గొంతుకునై గళం విప్పుతా” కొత్తూరు కుటుంబం అంటే…
ఖమ్మంజిల్లా సత్తుపల్లి మున్సిపాలిటీలోని 20 వ వార్డ్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి మహమ్మద్ కమల్ పాషా మరియు 21 వ వార్డ్ అభ్యర్థి మహమ్మద్ రెహనా…
వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు కామ్రేడ్ గండ్లూరి కిషన్ రావు గారి సతీమణి కామ్రేడ్ గండ్లూరి నర్సుబాయమ్మ (80 సం. లు) ఎర్రజెండా నీడలో…
విద్యను పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా అనుభవాత్మకంగా, సమగ్రంగా అందించాలనే లక్ష్యంతో ధర్మసాగర్ జెడ్పిహెచ్ఎస్ బాలుర పాఠశాల మరియు ఎంపీపీఎస్ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు, అమ్మ ఆదర్శ పాఠశాల…