Month: April 2026

కులరహిత సమానత్వ సాంస్కృతిక ఉత్సవాలు

కులరహిత సమానత్వ సాంస్కృతిక ఉత్సవాలు

ప్రిల్ నెలను మహనీయుల మాసంగా పాటించండి దళిత క్రైస్తవులు ఎస్సి హోదా పై సుప్రీమ్ తీర్పు పున: సమీక్షించాలి కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్ బాబు…

ఎమ్మెల్సీ సురభి వాణి దేవి 75వ జన్మదిన వేడుకలు

ఎమ్మెల్సీ సురభి వాణి దేవి 75వ జన్మదిన వేడుకలు

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని కోహెడ మండలంలో భారత మాజీ ప్రధాని,భారతరత్న పీవీ నరసింహారావు గారి కుమార్తె,గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సురభి వాణి దేవి 75వ జన్మదిన వేడుకలు…

మైనింగ్ తవ్వకాలు అక్రమమా సక్రమమా?

మైనింగ్ తవ్వకాలు అక్రమమా సక్రమమా?

సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని తల్లాడ మండలంలోని అన్నారుగూడెం గ్రామ శివారులో జరుగుతున్న మైనింగ్ తవ్వకాలు అక్రమమా సక్రమమా అనేది ప్రస్తుతం నియోజకవర్గ ప్రజలలో చర్చనీయాంశంగా మారింది. ఏజెన్సీ…

ముప్పారం శివారులో ఘోర రోడ్డు ప్రమాదం-ఇద్దరు యువకులు మృతి

ఈ69న్యూస్ ధర్మసాగర్ ఏప్రిల్ 01 హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలోని ముప్పారం గ్రామ శివారులో బుధవారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ప్రాంతాన్ని విషాదంలో ముంచేసింది.ఈ…

సైబర్ నేరాలపై అవగాహన సదస్సు

సైబర్ నేరాలపై అవగాహన సదస్సు

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కొత్తపల్లిగోరి మండలం కొత్తపల్లి గోరి గ్రామంలో సైబర్ నేరాలపై విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించారు.జిల్లా ఎస్పీ శ్రీ సిరిశెట్టి సంకీర్త్ గారి ఆదేశాల…

పలు అభివృద్ధి పనులకై ఎమ్మెల్యే దృష్టికి

పలు అభివృద్ధి పనులకై ఎమ్మెల్యే దృష్టికి

వరంగల్ జిల్లా:వ్యవసాయ మార్కెట్ కమిటీ, వర్ధన్నపేట చైర్మన్ నరుకుడు వెంకటయ్య పాలకవర్గ సభ్యులు మార్కెట్ కార్యదర్శి వర్ధన్నపేట శాసనసభ్యులు కె ఆర్.నాగరాజును మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది.రైతుల…

ముప్పారం శివారులో ఘోర రోడ్డు ప్రమాదం – ఇద్దరు యువకులు మృతి

ఘోర రోడ్డు ప్రమాదం – ఇద్దరు యువకులు మృతి

ధర్మసాగర్ మండలంలోని ముప్పారం గ్రామ శివారులో బుధవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురికి…

వేంసూరు లో బిల్డింగ్ వర్కర్స్ నిరసన

వేంసూరు లో బిల్డింగ్ వర్కర్స్ నిరసన

సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని వేంసూరు మండల కేంద్రంలో సీఐటీయూ అనుబంధ భవన నిర్మాణ కార్మికులు బుదవారం నిరసన ప్రదర్శన చేశారు.కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తెచ్చిన కార్మిక వ్యతిరేక…

ఈర్ల రమేష్ కుటుంబానికి పరామర్శ

ఈర్ల రమేష్ కుటుంబానికి పరామర్శ

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కొత్తపల్లి గోరి మండల కేంద్రంలో విషాద ఘటన చోటుచేసుకుంది.ఇటీవల ఈర్ల రమేష్ గారి కుమారుడు వినయ్ అనారోగ్య కారణాలతో మరణించడం పట్ల స్థానిక…

నైపుణ్యాలకు గుర్తింపు

సారొచ్చారు నిజానికి పట్టం గడుతున్నారు

ఖమ్మం జిల్లా కార్మికాదికారి గా ఆ సారొచ్చారు నిజానికి పట్టం గడుతున్నారు అనడంలో ఏ మాత్రం సందేహం లేదు.ఇక వివరాలలోకి వెళితే లేబర్ కార్డులు పేరుతో,తెల్ల రేషన్…