Author: E69NEWS

పదవ తరగతి ఫలితాల నేపథ్యంలో విద్యార్థులకు ధైర్యం చెప్పండి: పట్టపురి విజయ్ గౌడ్

ఈ69న్యూస్ జఫర్ఘడ్ ఏప్రిల్ 29 ఈరోజు అనగా బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు పదవ తరగతి పరీక్ష ఫలితాలు విడుదల కానున్న నేపథ్యంలో, తల్లిదండ్రులు మరియు కుటుంబ…

ధాన్యం కొనుగోలులో ఇబ్బందులు రావద్దు-జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశాలు

కొనుగోలు, రవాణా వేగవంతం చేయాలి ఈ69 న్యూస్ జనగామ ఏప్రిల్ 29 జనగాం జిల్లా రఘునాథ్ పల్లి మండలం కోమల్ల గ్రామంలోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని…

వైద్య శాఖలో ₹150 కోట్ల అవినీతి-బీజేపి నేతల ఆరోపణలు

ఈ69న్యూస్ హైదరాబాద్, ఏప్రిల్ 28 రాష్ట్ర వైద్య శాఖలో భారీ స్థాయిలో అవినీతి జరిగిందని బీజేపీ నేతలు ఆరోపించారు.రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో కామారెడ్డి…

మడికొండ ఇన్స్పెక్టర్‌ పుల్యాల కిషన్ కు ఉత్తమ ప్రశంస పురస్కారం

ఈ69న్యూస్ హన్మకొండ ఏప్రిల్ 28 మడికొండ పోలీస్ స్టేషన్ పరిధిలో విద్యార్థులకు హానికరమైన టోబాకో ఉత్పత్తుల విక్రయాన్ని అరికట్టడంలో విశేష కృషి చేసిన ఇన్స్పెక్టర్ పుల్యాల కిషన్…

గాంజా కేసుల విచారణలో ప్రావీణ్యతకు ఇన్స్పెక్టర్‌ ఎం.ఎ షుకూర్‌కు ప్రశంస పత్రం

ఈ69న్యూస్ వరంగల్: నగరంలో గాంజా అక్రమ రవాణా మరియు వినియోగంపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటూ, కేసులను సమర్థవంతంగా నమోదు చేసి విచారణలో ప్రావీణ్యత చూపిన ఇంత జార్గంజ్…

పిల్లకాల్వ నిర్మాణానికి వ్యతిరేకంగా కాట్రపల్లి రైతుల ఆందోళన

ఆర్డీవోకు వినతి–భూములు కోల్పోతామంటూ ఆవేదన E69 న్యూస్ వరంగల్/రాయపర్తి ఏప్రిల్ 28 వరంగల్ జిల్లా రాయపర్తి మండలం పరిధిలోని కాట్రపల్లి గ్రామానికి చెందిన చిన్నకారు, సన్నకారు రైతులు…

వరంగల్ జిల్లాలో డీజిల్ కొరత–వాహనదారులు, రైతులు, వ్యాపారాలకు తీవ్ర ఇబ్బందులు

ఈ69న్యూస్ వరంగల్ ఏప్రిల్ 27 వరంగల్ జిల్లాలో డీజిల్ కొరత తీవ్ర సమస్యగా మారింది. జిల్లాలో చాలా ప్రాంతాల్లో డీజిల్ అందుబాటులో లేకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.…

వరంగల్ నగరంలో అంగరంగ వైభవంగా వాసవి మాత జయంతి వేడుకలు

ఈ69న్యూస్ వరంగల్, ఏప్రిల్ 26 వరంగల్ నగరంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత జయంతి వేడుకలు భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా…

స్టేషన్ ఘనపూర్ లో 40 ఏళ్ల తర్వాత కలిసిన పూర్వ విద్యార్థులు

ఎస్ కన్వెన్షన్ హాల్ లో ఘనంగా ఆత్మీయ సమ్మేళనం ఈ69 న్యూస్ స్టేషన్ ఘనపూర్, ఏప్రిల్ 26 స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీ కేంద్రంలోని ఎస్ కన్వెన్షన్ హాల్‌లో…

ఆరోపణలతో నారాయణ గిరి గ్రామంలో ఐకెపి సెంటర్ తాత్కాలిక నిలిపివేత-వెంటనే కొనుగోళ్లు ప్రారంభించాలంటు రైతుల డిమాండ్

ఈ69న్యూస్ ధర్మసాగర్, ఏప్రిల్ 26: హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం నారాయణగిరి గ్రామంలోని ఐకెపి సెంటర్‌లో 41 కిలోలకు బదులు 43 కిలోల తూకం వేస్తున్నారనే ఆరోపణలు…