ఆటో కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద ఆటో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఆధ్వర్యంలో ‘ఆటో అన్నలతో…
ప్రజా గొంతుక
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద ఆటో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఆధ్వర్యంలో ‘ఆటో అన్నలతో…
జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం గూడెపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు మహిళలు ఇటీవల మరణించగా, వారి కుటుంబ సభ్యులను భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకులు…
మరిపెడ మండలం, రాంపురం గ్రామానికి చెందిన..రావుల లోకేందర్ రెడ్డి ( వెంకయ్య దొర )82 అనారోగ్యంతో స్వర్గస్తులైనారు ఆయన భౌతికయానికి పూలమాల వేసి నివాళులు అర్పించి కుటుంబ…
విద్యార్థులకు నాణ్యమైన వసతి, పోషకాహారం, పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి ఖమ్మంజిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ డిప్యూటీ డైరెక్టర్ శుక్రవారం వేంసూరు ప్రభుత్వ షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి…
గిర్మాజీపేట మండలం 24వ డివిజన్లో ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా ఏర్పాటు చేసిన సహాయ కేంద్రాన్ని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి…
వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలో జరిగిన పలు కార్యక్రమాల్లో సీనియర్ నాయకులు, మాజీ జిల్లా పరిషత్ సభ్యులు మేడిశెట్టి రాములు పాల్గొన్నారు.మండల కేంద్రంలో జంగా వీరమల్లు కుమార్తె…
కాకతీయ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో పదో తెలంగాణ బెటాలియన్ ఎన్సీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పది రోజుల సంయుక్త వార్షిక శిక్షణా శిబిరం (సి ఏ టీ సీ –…
మరిపెడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బదిలీపై వెళ్తున్న సిబ్బందికి ఘన వీడ్కోలు మరిపెడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో సుదీర్ఘకాలం పాటు ప్రజలకు విశిష్ట సేవలందించి, బదిలీపై…
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాల (మెడికల్ కాలేజ్) భవన నిర్మాణ పనులను ఈ నెలాఖరు నాటికి పూర్తి చేసి, పూర్తిస్థాయిలో అప్పగించాలని…
గణపురం శివారులో రీ-సర్వే ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ ఆధునిక ‘రోవర్’ సాంకేతికతతో పక్కాగా సరిహద్దుల గుర్తింపు భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం.. రైతులు సహకరించాలని పిలుపు…