Category: Jangoan

ప్రభుత్వ ఆసుపత్రిలో ఈసిజీ మిషన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే కడియం

ప్రభుత్వ ఆసుపత్రిలో ఈసిజీ మిషన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే కడియం

స్టేషన్ ఘనపూర్ లోని ఏరియా ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఈసిజీ మిషన్ ను మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రారంభించారు.…

80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

పాలకుర్తి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యురాలు శ్రీమతి శ్రీ మామిడాల యశస్విని…

80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

పాలకుర్తి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యురాలు శ్రీమతి శ్రీ మామిడాల యశస్విని…

అక్రమాలకు అడ్డుకట్ట ఎప్పుడు..?

అక్రమాలకు అడ్డుకట్ట ఎప్పుడు..?

ప్రభుత్వం ఉన్నది ఎందుకు..? ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వం అంటే ప్రజల కోసం పనిచేసే పాలనా వ్యవస్థ. ప్రజల ప్రాణాలు, ఆస్తులు, గౌరవం, హక్కులను కాపాడటం ప్రభుత్వ ప్రధాన…

నేటి జైల్‌భరో కార్యక్రమానికి మత్స్యకారుల సంపూర్ణ మద్దతు

నేటి జైల్‌భరో కార్యక్రమానికి మత్స్యకారుల సంపూర్ణ మద్దతు

తెలంగాణ మత్స్యకారులు, మత్స్య కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు తరాల చంద్రబాబు, కార్యదర్శి మునిగెల రమేష్ కేంద్ర ప్రభుత్వ ప్రజా, కార్మిక, మత్స్యకార వ్యతిరేక విధానాలను నిరసిస్తూ…

వరి సాగుకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలపై రైతులు దృష్టి సారించాలి

వరి సాగుకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలపై రైతులు దృష్టి సారించాలి

కొత్తపల్లి, పామునూర్, ఇప్పగూడెం, చాగల్ గ్రామాల్లో గ్రామసభలు రైతులకు అవగాహన కల్పించిన ఏవో కరుణాకర్ జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశాల మేరకు ప్రస్తుతం…

దర్ధపల్లిలో దండెమ్మ తల్లి బోనాల వేడుకలు

దర్ధపల్లిలో దండెమ్మ తల్లి బోనాల వేడుకలు

జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రం పరిధిలోని దర్ధపల్లి గ్రామంలో దండెమ్మ తల్లి బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్…

ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ మండల అధ్యక్షుడిగా రాజేందర్ ఎన్నిక

ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ మండల అధ్యక్షుడిగా రాజేందర్ ఎన్నిక

జాఫర్‌గడ్ మండల ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా తాటికాయల రాజేందర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జాఫర్‌గడ్ మండల కేంద్రంలోని స్థానిక రామాలయం సమీపంలో ఏర్పాటు చేసిన ఫోటోగ్రాఫర్స్ యూనియన్…

చేయూత పెన్షన్ దరఖాస్తు కేంద్రం ప్రారంభం

చేయూత పెన్షన్ దరఖాస్తు కేంద్రం ప్రారంభం

ధర్మసాగర్ మండలం ముప్పారం గ్రామంలో చేయూత పెన్షన్ దరఖాస్తుల స్వీకరణ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక దరఖాస్తు కేంద్రాన్ని స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రారంభించారు.ఈ సందర్భంగా…

స్వామివారికి మిశ్రమ వెండి కిరీటం

స్వామివారికి మిశ్రమ వెండి కిరీటం

శ్రీ చండికా సమేత సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ఈరోజు హైదరాబాద్ వాస్తవ్యులైనటువంటి షీలా నాగరాజు మంజుల దంపతులు స్వామివారికి మిశ్రమ వెండి కిరీటం 177 గ్రాములు సుమారుగా…