దళిత రత్న అవార్డు అందుకున్న సీనియర్ జర్నలిస్ట్ జీలుకర కృష్ణాకర్
డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్, ఉద్యమ కళాకారుడు జీలుకర కృష్ణాకర్ కి ప్రతిష్టాత్మక “దళిత రత్న” అవార్డు ప్రదానం చేయడం జరిగింది. అంబేద్కర్…
ప్రజా గొంతుక
డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్, ఉద్యమ కళాకారుడు జీలుకర కృష్ణాకర్ కి ప్రతిష్టాత్మక “దళిత రత్న” అవార్డు ప్రదానం చేయడం జరిగింది. అంబేద్కర్…
వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించేందుకు ధర్మసాగర్ గ్రామపంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ ఆవరణలో చలివేంద్రాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమాన్ని సర్పంచ్ మాచర్ల జ్యోతి…
ధర్మసాగర్ మండలంలోని ముప్పారం గ్రామ శివారులో బుధవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురికి…
ఫ్రెండ్లీ కేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొడిదల వినయ్ జన్మదినం సందర్భంగా వృద్ధులకు అన్నదానంజనగామ జిల్లా దేవరుప్పుల మండలం సీతారామపురం గ్రామంలోని ప్రేమ్ సదన్ వృద్ధాశ్రమంలో ఫ్రెండ్లీ కేర్…
హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలోని పలు గ్రామ పంచాయతీల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పేరుతో ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నట్టు తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ పేదల…
ధర్మసాగర్ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో ఆదివారం కూరపాటి ఫౌండేషన్ ట్రస్ట్ సహకారంతో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య…
జనగామ జిల్లా దేవరుప్పుల మండలం సీతారామపురం గ్రామంలోని ప్రేమ్ సదన్ వృద్ధాశ్రమంలో ఫ్రెండ్లీ కేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కొడకండ్ల…
–ఎమ్మెల్యే కడియం శ్రీహరికి ఏఐఎస్ఎఫ్ వినతి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో విద్యారంగానికి కనీసం 30 శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ జనగామ జిల్లా…
ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తూ జిల్లాను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య…
మహిళలు, చిన్నారుల భద్రతకు మరింత బలమైన రక్షణ వలయాన్ని ఏర్పరచే దిశగా జనగాం ఏసీపీ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన భరోసా కేంద్రాన్ని తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్…