వినియోగదారుల హక్కులపై అవగాహన కల్పించాలి
వినియోగదారులు తమ హక్కులపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని,మోసాలకు గురికాకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని జిల్లా ఇంచార్జి అదనపు కలెక్టర్ వై.వి.గణేష్ అన్నారు.బుధవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ మినీ…
“మీ డబ్బు-మీ హక్కు”-అదనపు కలెక్టర్
భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఆర్థిక సేవల విభాగం ఆదేశాల మేరకు,ఆర్థిక రంగంలో క్లైమ్ చేయని ఆస్తుల పరిష్కారం కోసం“మీ డబ్బు-మీ హక్కు”అనే ట్యాగ్లైన్తో జాతీయ…
ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్న మోడీ ప్రభుత్వం
విబీ-జీ రామ్-జీ బిల్లును తక్షణమే వెనక్కి తీసుకోవాలి గ్రామీణ పేదల ఉపాధి హక్కును కాపాడాలి సీఐటీయూ,వ్యవసాయ కార్మిక సంఘం,రైతు సంఘాల డిమాండ్ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మహాత్మాగాంధీ…
రామానుజన్ జయంతి సందర్భంగా విద్యార్థులకు ప్రతిభా పరీక్ష
తెలంగాణ,మహారాష్ట్ర ఆల్ ఫోర్స్ బ్రాంచీల పరిధిలో ఈ సంవత్సరం గాను తృతీయ తరగతి నుంచి పదో తరగతి వరకు ప్రభుత్వ,ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల కోసం ఈ…
గ్రామ అభివృద్ధే నా లక్ష్యం
గెలిపించిన గ్రామ ప్రజలకు సర్పంచ్ కడుదూరి మమత సోమయ్య కృతజ్ఞతలు జనగామ జిల్లా జఫర్గడ్ మండలం హిమ్మత్నగర్ గ్రామ సర్పంచ్గా రెబల్ అభ్యర్థిగా గెలుపొందిన కడుదూరి మమత…
అల్లరి రాజకీయాలకు పాల్పడుతున్న మాజీ ఎమ్మెల్యే
ప్రజా మద్దతు కోల్పోయి దిష్టిబొమ్మల దహనానికి దిగజారుడు చర్యలు దళిత బంధు పేరుతో వసూళ్లు-అసలైన దళిత ద్రోహి రాజయ్య నియోజకవర్గ అభివృద్ధికే కడియం శ్రీహరి కృషి సీఎం…
క్రైస్తవం అంటే జీవన విధానం నేర్పే మార్గం
క్రైస్తవులు దయా హృదయం కలిగి ప్రేమను పంచాలి రాష్ట్రంలో ప్రభుత్వం అన్ని మతాలకు సమ ప్రాధాన్యత కల్పిస్తుంది అన్ని మతాలను గౌరవించుకోవడం మంచి సాప్రదాయం మత సామరస్యాన్ని…
అనుకున్న సమయానికి మేడారం పనులన్నీ పూర్తి చేస్తాం.
తాత్కాలిక పనులు కాకుండా శ్వాశత పనులను చేపట్టాం. 200 సంవత్సరాలు చెక్కుచెదరకుండా అమ్మవార్ల పునరుద్ధరణ పనులు. ఆదివాసి గిరిజనుల మనోభావాలు దెబ్బతినకుండానే పనులు పూర్తి. రాష్ట్ర రెవెన్యూ,హౌసింగ్,సమాచార…
రెండో పంటకు పూర్తి స్థాయిలో సాగు నీరు అందించాలి
నీటి పారుదల,వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్షజిల్లాలో రెండో పంటకు ఒక్క ఎకరం కూడా సాగు నీరు అందక ఎండిపోకూడదని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పష్టం…
మాతృ,శిశు మరణాల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలి-జిల్లా కలెక్టర్
జిల్లా కలెక్టరేట్ (సమన్వయ కార్యాలయాల సముదాయం) లోని మినీ సమావేశ మందిరంలో మంగళవారం శిశు మరణాల సమీక్ష మరియు మాతృ మరణాల సమీక్ష సమావేశం జరిగింది.ఈ సమావేశంలో…









