రహదారి భద్రతపై కడియం శ్రీహరి,కలెక్టర్ రిజ్వాన్ బాషా సమీక్ష

రహదారి భద్రతపై కడియం శ్రీహరి,కలెక్టర్ రిజ్వాన్ బాషా సమీక్ష

బ్లాక్ స్పాట్ల వద్ద భద్రత పెంచండి-అధికారులకు ఆదేశం ​జనవరిలో రహదారి భద్రతా ఉత్సవాలు ​జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం రోడ్డు భద్రత,సాగునీటి పారుదల,మరియు ఎరువుల యాప్ అంశాలపై…

సేంద్రియ వ్యవసాయం వైపు రైతులను ప్రోత్సహించాలి

సేంద్రియ వ్యవసాయం వైపు రైతులను ప్రోత్సహించాలి

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయానికి ప్రోత్సహం అందిస్తున్నాయి ఎక్కువ దిగుబడి వచ్చే వంగడాలను రైతులకు పరిచయం చేయాలి రైతులు వ్యవసాయంతో పాటు పాడి పశువులను కూడా పెంచాలి…

మున్సిపల్ ఎన్నికల్లో కమ్యూనిస్టులను ఆదరించండి

మున్సిపల్ ఎన్నికల్లో కమ్యూనిస్టులను ఆదరించండి

ప్రజా సమస్యలపై నిత్యం పోరాడుతూ ప్రజల పక్షాన నిలిచే కమ్యూనిస్టులను రాబోయే జనవరి మున్సిపల్ ఎన్నికల్లో ఆదరించాలని భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) జిల్లా కార్యవర్గ సభ్యులు…

కడియం శ్రీహరిపై నిప్పులు చెరిగిన తాటికొండ రాజయ్య

కడియం శ్రీహరిపై నిప్పులు చెరిగిన తాటికొండ రాజయ్య

జనగాం జిల్లా రాజకీయాలు మరోసారి వేడెక్కాయి.స్టేషన్ ఘనపూర్ వేదికగా మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య,ప్రస్తుత ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.ఆయన చేసిన ఘాటు వ్యాఖ్యలు…

రైతు వేదికలో అన్నదాత ఉత్సవం

రైతు వేదికలో అన్నదాత ఉత్సవం

వ్యవసాయంలో పాత పద్ధతులను విడనాడి, కాలానుగుణంగా వస్తున్న ఆధునిక సాంకేతికతను రైతులు స్వీకరించాలని ఎస్‌బీఐ వరంగల్ రూరల్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (ఏజీఎం) ఏఎన్‌వీ సుబ్బారావు సూచించారు.ప్రపంచ…

క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర

క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర

భూపాలపల్లి పట్టణంలోని మంజూరునగర్ ప్రాంతంలో ఉన్న కల్వరి చర్చిలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున జిల్లా మైనారిటీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకలు మంగళవారం ఘనంగా…

విద్యార్థులకు పరీక్ష ప్యాడ్ల పంపిణీ

విద్యార్థులకు పరీక్ష ప్యాడ్ల పంపిణీ

హుజురాబాద్‌కు చెందిన గంగిశెట్టి మధురమ్మ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రేగొండ మండలం గాంధీనగర్ ఎంసీజేపీ బాలికల పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న 73 మంది విద్యార్థినులకు పరీక్ష…

కరెంట్ షాక్‌కు గురై వృద్ధ రైతు మృతి

కరెంట్ షాక్‌కు గురై వృద్ధ రైతు మృతి

రేగొండ మండలంలోని ఆర్‌జీ తండాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. మొక్కజొన్న పంటకు నీరు అందించే క్రమంలో విద్యుత్ షాక్‌కు గురైన వృద్ధ రైతు అక్కడికక్కడే మృతి చెందాడు.…

రాష్ట్ర అభివృద్ధికి వెన్నెముక సింగరేణి-ఎమ్మెల్యే గండ్ర

రాష్ట్ర అభివృద్ధికి వెన్నెముక సింగరేణి-ఎమ్మెల్యే గండ్ర

సింగరేణి 137వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న భూపాలపల్లి ఎమ్మెల్యే రాష్ట్ర అభివృద్ధికి సింగరేణి కాలరీస్ సంస్థ వెన్నెముకలాగా నిలుస్తోందని,బొగ్గు ఉత్పత్తి ద్వారా రాష్ట్రంతో పాటు దేశ…

సర్పంచ్ గా పెండ్లి శ్రీనివాస్ రెడ్డి ప్రమాణ స్వీకారం

సర్పంచ్ గా పెండ్లి శ్రీనివాస్ రెడ్డి ప్రమాణ స్వీకారం

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం రాంపురం గ్రామ నూతన సర్పంచ్ గా పెండ్లి శ్రీనివాస్ రెడ్డి అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. గ్రామ స్పెషల్ ఆఫీసర్ యూ శశిధర్…