అంతర్ జిల్లాలు టీ-20 క్రికెట్ పోటీలు ప్రారంభం
తెలంగాణ గ్రామీణ జిల్లాలలో క్రికెట్ అభివృద్ధి ధ్యేయంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కాకా వెంకట స్వామి మెమోరియల్ అంతర్ జిల్లాల టీ-20 క్రికెట్ పోటీలను…
క్రిస్మస్ పండుగ సందర్భంగా జిల్లా ప్రజలకు కలెక్టర్ శుభాకాంక్షలు
శాంతి,ప్రేమ,కరుణల సందేశాన్ని ప్రపంచానికి అందించిన ఏసుక్రీస్తు జన్మదిన వేడుకలను పురస్కరించుకుని జిల్లా ప్రజలకు జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.బుధవారం విడుదల చేసిన…
క్రిస్మస్ సందర్భంగా 50 కేజీల బియ్యం విరాళం
హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం,కరుణాపురం గ్రామంలోని కరుణాలయంలో క్రిస్మస్ పవిత్ర పండుగను పురస్కరించుకొని రిపోర్టర్ అనిల్ రాజ్ సేవా కార్యక్రమం నిర్వహించారు.తన తాత-నానమ్మలు కీ.శే.గొల్లపల్లి రాజయ్య,వెంకటమ్మల జ్ఞాపకార్థంగా…
ఆలయ అభివృద్ధి పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి
రేగొండ మండలం కొడవటంచ గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహాస్వామి ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అధికారులకు,…
డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్పై ఏసీబీ దాడులు
రూ.250 కోట్లకు పైగా ఆస్తులు గుర్తింపు రవాణా శాఖ తిమింగలం కిషన్ నాయక్ ఏసీబీ వలలో మహబూబ్నగర్ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్గా విధులు నిర్వహిస్తూ, హైదరాబాద్ నగరంలోని…
సివిల్ వివాదాల్లో పోలీసుల జోక్యం వద్దు
గీత దాటితే వేటు తప్పదు”-డీజీపీ శివధర్ రెడ్డి హెచ్చరిక తెలంగాణ రాష్ట్ర పోలీసు సిబ్బంది సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకోవద్దని డీజీపీ శివధర్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు…
నూతన సర్పంచ్, ఉపసర్పంచ్లకు మంత్రి శ్రీధర్ బాబు ఘన సన్మానం
మహాదేవపూర్ గ్రామానికి నూతనంగా ఎన్నికైన సర్పంచ్, ఉపసర్పంచ్లను రాష్ట్ర ఐటీ శాఖ,శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు బుధవారం ఘనంగా సన్మానించారు.మండల కేంద్రంలోని అయ్యప్ప స్వామి…
బెరువాడ శివారు బోడమంచ్యా తండాలో హత్య
జిల్లా,కేసముద్రం మండలం బెరువాడ గ్రామ శివారులోని బోడమంచ్యా తండాలో భూక్య వీరన్న అనే వ్యక్తి హత్యకు గురవడం తీవ్ర కలకలం రేపింది.ఈ ఘటనతో తండాలో ఉద్రిక్తత వాతావరణం…
పసి ప్రాణం తీసిన పెన్సిల్
ఆడుకుంటుండగా దుర్ఘటన-యుకేజీ బాలుడు మృతి ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని నాయకన్ గూడెం గ్రామంలో హృదయ విదారక సంఘటన చోటుచేసుకుంది.స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ పాఠశాలలో యుకేజీ…
రైతన్నలకు అండగా జిల్లా యంత్రాంగం
జనగాంలో వేగవంతంగా ధాన్యం కొనుగోళ్లు గత ఖరీఫ్ను మించిన రికార్డు జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా…









