యూత్ కాంగ్రెస్ నాయకుడు తోట పవన్పై కేసు నమోదు చేయాలి
హనుమకొండ జిల్లా స్వేరో స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షులు ఎల్తూరి సాయికుమార్ మాట్లాడుతూ..గురువారం హనుమకొండలో జరిగిన మీడియా సమావేశంలో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ రాష్ట్ర ప్రభుత్వ పథకాల్లోని వైఫల్యాలను…
రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
ప్రభుత్వం ఆమోదితం చేసిన ధాన్యపు కొనుగోలు కేంద్రాల వద్దనే రైతులు ధాన్యాన్ని విక్రయించుకోవాలని ఏపియం అలువెలి మంగమ్మ అన్నారు. శుక్రవారం మరిపేడ మండల కేంద్రంలోని తాళ్ల ఊకల్…
డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీలో జరుగుతున్న అన్యాయం
భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీలో జరుగుతున్న అన్యాయంపై తెలంగాణ రాజ్యాధికార పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.అర్హులైన పేద ప్రజలకు వెంటనే ఇళ్లు…
ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి
ఏబివిపి చిట్యాల శాఖ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి సందర్భంగా విద్యార్థులకు అవగాహన సెమినార్ నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిట్యాల…
తొర్రూరు మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలో చెర్లపాలెం,కంఠాయపాలెం గ్రామాల్లో గ్రామీణ రవాణా వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రభుత్వం చేపట్టిన భారీ ప్రణాళికలో భాగంగా పిఎంజిఎస్వై పథకం కింద ఆమోదమైన…
ఘనంగా జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమం
హనుమకొండ జిల్లాగ్రంథాలయ సంస్థ హనుమకొండలో 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని గ్రంథాలయ వారోత్సవ 7వ రోజు,గురువారం (20-11-2025) నాడు విజయవంతంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి సంస్థ…
బస్సు ప్రమాద బాధితులను పరామర్శించిన నగేష్ ముదిరాజ్
సౌదీ లో జరిగిన బస్ ప్రమాద బాధితులను పరామర్శించిన బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకే కుటుంబానికి…
రేగొండ చెక్ పోస్ట్ వద్ద ఘోర ప్రమాదం
జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ చెక్పోస్టు వద్ద ఈరోజు మధ్యాహ్నం భయంకరమైన రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.రెండు టిప్పర్ లారీలు ఒకదానికొకటి ఢీకొని పూర్తిగా నలిగిపోయిన ఈ ఘటన…
టిడబ్ల్యూజేఎఫ్తో బసవపున్నయ్యకు ఎలాంటి సంబంధం లేదు
తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టిడబ్ల్యూజేఎఫ్)తో బసవపున్నయ్యకు ఎలాంటి సంబంధం లేదని,సంఘ వ్యతిరేక చర్యలకు పాల్పడినందున ఆయనను ఫెడరేషన్ నుంచి శాశ్వతంగా తొలగించినట్లు ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు,రాష్ట్ర కన్వీనింగ్…
లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కులు
హనుమకొండ కనకదుర్గ కాలనీలోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య సీఎం సహాయనిధి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.మొత్తం 11 మందికి…









