కార్పొరేటర్ ఇంట్లో పేకాట శిబిరంపై పోలీసుల దాడి

కార్పొరేటర్ ఇంట్లో పేకాట శిబిరంపై పోలీసుల దాడి

గ్రేటర్ వరంగల్ నగరంలోని సుబేదారి ప్రాంతంలో బీజేపీ కార్పొరేటర్ ఇంట్లో నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై పోలీసులు దాడి చేశారు.ఈ దాడిలో కార్పొరేటర్ భర్త సహా మొత్తం 11…

అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం తిరుమలగిరి గ్రామం పరిధిలో గల జరుగబోయే బుగులోని వెంకటేశ్వర స్వామి జాతర సందర్భంగా పలు అభివృద్ధి పనులను పరిశీలించిన భూపాలపల్లి…

పేదల సొంతింటి కల

పేదల సొంతింటి కల

అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు అందిస్తాం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రోసిడింగ్ కాపీలను అందజేసిన పరకాల ఎమ్మెల్యే రేవూరి బుధవారం హనుమకొండ భవాని నగర్ లోని తన…

ఏసిరెడ్డి నగర్ కాలనీలో వసతులు కల్పించాలి

ఏసిరెడ్డి నగర్ కాలనీలో వసతులు కల్పించాలి

జిల్లా కలెక్టరేట్ కోసం తమ స్థలాలు త్యాగం చేసిన ఏసిరెడ్డి నగర్ వాసులకు నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ కాలనీలో కనీస మౌలిక వసతులు కల్పించకపోవడంపై సీపీఎం…

పెంచిన ఫీజులను వెంటనే తగ్గించాలి-స్వేరో స్టూడెంట్స్

పెంచిన ఫీజులను వెంటనే తగ్గించాలి-స్వేరో స్టూడెంట్స్

కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ విద్యార్థులపై విధించిన అధిక ఫీజులను వెంటనే తగ్గించాలని స్వేరో స్టూడెంట్స్ యూనియన్ డిమాండ్ చేసింది.ఈ సందర్భంగా మంగళవారం హనుమకొండ అశోక జంక్షన్…

దళారులను నమ్మి రైతులు మోసపోవద్దు

దళారులను నమ్మి రైతులు మోసపోవద్దు

వరంగల్ జిల్లా, వర్ధన్నపేట నియోజక వర్గం, వర్ధన్నపేట మండల కేంద్రంలో విలేఖర్లతో వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య మాట్లాడుతూ..పత్తి రైతు సోదరులకు 2025-…

బీసీ రిజర్వేషన్లసై 17న చలో రాజ్‌భవన్‌

బీసీ రిజర్వేషన్లసై 17న చలో రాజ్‌భవన్‌

తెలంగాణ రాష్ట్రంలో 42 శాతం బీసీ రిజర్వేషన్లను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అడ్డుకోవడాన్ని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. కేంద్రం వెంటనే 42 శాతం రిజర్వేషన్లు…

టీ.పి.టి.ఎల్.ఎఫ్‌,ఎస్‌.ఎఫ్‌.ఐ ధర్నా

టీ.పి.టి.ఎల్.ఎఫ్‌,ఎస్‌.ఎఫ్‌.ఐ ధర్నా

ఫ్యాకల్టీపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్న ఏస్ ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి ఉద్యోగాల పేరుతో విద్యార్థుల వద్ద నుంచి డబ్బులు వసూలు చేయడం సిగ్గుచేటు–టీ.పి.టి.ఎల్.ఎఫ్‌,ఎస్‌.ఎఫ్‌.ఐ నాయకులు మేడ్చల్‌…

పొలంలో విద్యుత్ తీగలు తగిలి లేబర్ మృతి

పొలంలో విద్యుత్ తీగలు తగిలి లేబర్ మృతి

హనుమకొండ జిల్లాలోని వంగ పహాడ్ గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది.పెరడు కోసం పొలం యజమాని ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు తగిలి రాజు అనే లేబర్ (కూలీ)మృతి…

ధర్మసాగర్‌లో వెలుగులోకి వచ్చిన భూ వివాదం

ధర్మసాగర్‌లో వెలుగులోకి వచ్చిన భూ వివాదం

హనుమకొండ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ పరిధిలోని ధర్మసాగర్ మండలంలో కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ ఉన్నా ఇంటి స్థలంలో అక్రమంగా ప్రవేశించి చదను చేసిన ఘటన వెలుగులోకి…