అహ్మదీయ వయోజన సమితి వార్షిక సమావేశానికి వర్ధన్నపేట ఏసీపి,సీఐకి ఆహ్వానం

ఈ69 న్యూస్ వరంగల్/వర్ధన్నపేట ఆగస్ట్ 06 ఉమ్మడి వరంగల్ జిల్లా అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ వయోజన సమితి శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 10న రాయపర్తి మండలంలోని…

వెలిశాల క్రిష్ణమాచారి యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు

మధ్యాహ్నభోజనపథకం కార్మికులను పోలీసులు అడ్డుకోవడం సిగ్గు సిగ్గు కాంగ్రెస్ పార్టీ కి పోలీసుల గులాంగిరి వైఖరిని ఖండిస్తున్నాం.

_ వెలిశాల క్రిష్ణమాచారి యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మధ్యాహ్న భోజన పథకం కార్మికులు తమ న్యాయమైన డిమాండ్ల సాధనకు హైదారాబాద్ కమీషనర్ కార్యాలయ ఎదుట ధర్నా కార్యక్రమానికి…

కేంద్ర మంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపిన వరంగల్ ఎంపీ,ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు

ఈ69న్యూస్ వరంగల్వరంగల్ మామునూరు ఎయిర్‌పోర్ట్ అభివృద్ధికి ఆమోదం తెలిపిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడిని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య…

రేగొండ ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘానికి చెందిన ఎరువుల దుకాణాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

ఈ69 న్యూస్ జయశంకర్ భూపాలపల్లి రేగొండ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఎరువుల సరఫరా,పంపిణీ వ్యవస్థను సమీక్షించే భాగంగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ సోమవారం రేగొండ ప్రాథమిక…

రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ డైరెక్టర్ వాసం వెంకటేశ్వర్ రెడ్డి తో కలిసి రేగొండ ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

ఈ69 న్యూస్ జయశంకర్ భూపాలపల్లి రేగొండ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ వాసం వెంకటేశ్వర్ రెడ్డి సోమవారం భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని ప్రాథమిక…

తెలంగాణ స్టేట్ సౌత్ జోన్ అథ్లెటిక్ మీట్‌లో గంగారపు ప్రభుదేవ్ అండ్ టీమ్‌కు తొలి స్థానం

ఈ69 న్యూస్ హనుమకొండ జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో సోమవారం నిర్వహించిన తెలంగాణ స్టేట్ సౌత్ జోన్ అథ్లెటిక్ మీట్-2025లో 1000 మీటర్ల మిడ్ రిలే అండర్-16 కేటగిరీలో…

హన్మకొండ ఎస్‌ఆర్ కళాశాల విద్యార్థిని అనుమానాస్పద మృతి-సూసైడ్ నోట్ కలకలం

ఈ69 న్యూస్ హనుమకొండ ఆగస్ట్ 4 హన్మకొండ నయీమ్‌నగర్‌లోని ఎస్‌ఆర్ జూనియర్ కళాశాలలో అనుమానాస్పద మృతితో కలకలం రేగింది.మంచిర్యాల జిల్లాకు చెందిన మిట్టపల్లి శివాని (16)అనే విద్యార్థిని,కళాశాలలో…

దేశ సమగ్రతను,ఆర్థిక రంగాన్ని కాపాడాలి–తమ్మినేని వీరభద్రం

నల్గొండ,ఆగస్టు 4 (ఈ69 న్యూస్) దేశ సమగ్రతను,ఆర్థిక వ్యవస్థను కాపాడాల్సిన బాధ్యత ప్రతీ పౌరుడిపై ఉందని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు.సోమవారం నల్గొండలో…

ఆగస్టు 7న జరగనున్న జిల్లా వికలాంగుల,చేయూత పెన్షన్ దారుల మహాసభకు హాజరుకానున్న పద్మశ్రీ మందకృష్ణ మాదిగ

ఈ69న్యూస్ హనుమకొండ హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం చింతగట్టులోని ఎం టీ ఆర్ గార్డెన్లో ఆగస్టు 7న వికలాంగుల,చేయూత,పెన్షన్ దారుల జిల్లా మహాసభ ఘనంగా నిర్వహించనున్నారు.ఈ మహాసభకు…

శిశు విహార్ ఆయమ్మల సమస్యల పైన డైరెక్టర్‌కు వినతిపత్రం-6నెలల వేతనాలు చెల్లించాలని డిమాండ్

ఈ69న్యూస్ హైదరాబాద్ ఆగస్టు 4 హైదరాబాద్ యూసఫ్‌గూడలోని శిశు విహార్‌లో పనిచేస్తున్న సుమారు 130 మంది ఆయమ్మలకు గత ఆరు నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంపై స్టాఫ్ ప్రతినిధులు…