పామ్ ఆయిల్ మొక్కలు పీకారని ఫిర్యాదు

ఈ 69 న్యూస్ జయశంకర్ భూపాలపల్లి రేగొండజయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలో తనకు ఉన్న పామ్ అయిల్ మొక్కలు పికేసారని రైతూ ఫిర్యాదు చేసిన సంఘటన…

కలిసి కదలుదాం.. బలంగా పోరాడుదాం!

– టిడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు సోమయ్య ఈ69న్యూస్ షాద్ నగర్ రాష్ట్రంలోని జర్నలిస్టుల హక్కుల కోసం సంయుక్తంగా ఉద్యమించాలన్న సంకల్పంతో టిడబ్ల్యూజేఎఫ్ షాద్ నగర్ డివిజన్ సమావేశం…

జర్నలిస్టుల పట్ల పాలకుల వివక్షను ప్రతిఘటిద్దాం-మామిడి సోమయ్య

సమస్యల పరిష్కారంలో జాప్యం తగదు-రాష్ట్రవ్యాప్తంగా చైతన్య యాత్ర ఈ69న్యూస్ షాద్ నగర్,జూలై 27:తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టిడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య ప్రభుత్వం జర్నలిస్టుల…

నారాయణగిరిలో 1983-84 జెడ్‌పి హైస్కూల్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

ఈ69న్యూస్ న్యూస్ ధర్మసాగర్ హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలోని నారాయణగిరి గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుకున్న 1983-84 బ్యాచ్ పూర్వ…

నారాయణగిరిలో పూర్వ విద్యార్థుల బాల్య స్మృతుల వేడుక

ధర్మసాగర్ నారాయణగిరి పాఠశాలలో 1983-84 బ్యాచ్ సమ్మేళనం ఈ69న్యూస్ ధర్మసాగర్,జూలై 27-రిపోర్టర్ ప్రణయ్(స్టీఫెన్) హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం నారాయణగిరి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 1983-84 విద్యాసంవత్సరంలో…

వరంగల్ నగర యంసిపిఐ(యు) నూతన కమిటీ ఎన్నిక

మాలోతు సాగర్ నగర కార్యదర్శిగా, సుంచు జగదీశ్వర్ సహాయ కార్యదర్శిగా బాధ్యతలు ఈ69న్యూస్ వరంగల్, జూలై 27:యంసిపిఐ(యు) వరంగల్ నగర కమిటీ ప్లీనరీ సమావేశం శనివారం కరిమాబాద్‌లో…

కొండూరు గ్రామంలో మజ్లిస్ అన్సారుల్లాహ్ సమావేశం

ఈ69న్యూస్ వరంగల్/రాయపర్తి వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని కొండూరు గ్రామంలో అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ యొక్క శాఖ మజ్లిస్ అన్సారుల్లాహ్ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక సమావేశం నిర్వహించబడింది.ఈ…

ఆరె హక్కుల సాధన కోసం చలో ఢిల్లీ-ఆరె కుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షురాలు బూర్గుల ప్రమదాదేవి

ఈ69 న్యూస్ జయశంకర్ భూపాలపల్లి రేగొండ ఆరె కులాల హక్కుల సాధన కోసం చేపట్టిన 30 చలో ఢిల్లీ కార్యక్రమాన్ని ఆరెకుల బంధువులు అధిక సంఖ్యలో తరలి…

తలారి సత్య బ్రూస్లీ కి గోల్డ్ మేడల్..

ఓపెన్ తైక్వాండో ఛాంపియన్ షిప్ లో మెరిసిన అనంత కుర్రాడు..

తలారి సత్య బ్రూస్లీ కి గోల్డ్ మేడల్.. విజయవాడలోని చెన్నుపాటి రామకోటయ్య ఇండోర్ స్టేడియంలో ప్రారంభమైన తైక్వాండో ఛాంపియన్‌షిప్‌కు జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీషా, రాష్ట్ర క్రీడాశాఖ…

రాష్ట్ర ప్రభుత్వానికి మున్సిపల్‌ కార్మికుల హెచ్చరిక

మున్సిపల్‌ కార్మికుల వేతనాలు పెంచాలి. ఉద్యోగ భద్రత కల్పించాలి.

15 రోజుల్లోగా సమస్యలపై చర్చలు జరిపి మున్సిపల్‌ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి. లేకుంటే సమ్మె తప్పదు. – రాష్ట్ర ప్రభుత్వానికి మున్సిపల్‌ కార్మికుల హెచ్చరిక తెలంగాణ మున్సిపల్‌…