స్టేషన్ ఘనపూర్ రైతులకు సాగునీటి భరోసా–దేవాదుల ద్వారా నీటి విడుదలకు ఏర్పాట్లు-కడియం శ్రీహరి
ఈ69న్యూస్ జనగామ/స్టేషన్ ఘనపూర్ జూలై 21 రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో,రైతులు ఎదుర్కొంటున్న సాగునీటి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడినట్లు స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే,మాజీ…
కొత్తపల్లి గోరి నూతన పోలీస్ స్టేషన్ ప్రారంభించిన మంత్రులు
ఈ69 న్యూస్ జయశంకర్ భూపాలపల్లి కొత్తపల్లి గోరి శాంతిభద్రతల పర్యవేక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, సమాచార, పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ…
కామ్రేడ్ వి.ఎస్.అచ్యుతానందన్కు భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) నివాళి
ప్రజాస్వామ్య, సామాజిక న్యాయ ఉద్యమాల్లో అనితర సాధ్యమైన నాయకత్వాన్ని అందించిన కురువృద్ధుడు, సిపిఎం వ్యవస్థాపకుల్లో ఒకరైన కామ్రేడ్ వి.ఎస్. అచ్యుతానందన్ (వయసు 101) మరణించడంపై భారత కమ్యూనిస్టు…
నల్ల బ్యాడ్జీ లు ధరించి జర్నలిస్టుల నిరసన
ఈ69 న్యూస్ జయశంకర్ భూపాలపల్లి రేగొండఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆదివారం భూపాలపల్లిలో జరిగిన మీడియా సమావేశంలో జర్నలిస్టుల పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా రేగొండ…
కాకలు తీరిన కమ్యూనిస్టు యోధుడు కామ్రేడ్ అచ్యుతానందన్ కన్నుమూత
ఈ69న్యూస్ డెస్క్ కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్టు) వ్యవస్థాపకుల్లో ఒకరు,కేరళ మాజీ ముఖ్యమంత్రి,వామపక్ష ఉద్యమానికి చిరునామా అయిన కామ్రేడ్ వి.ఎస్.అచ్యుతానందన్ వయోభారంతో (వయస్సు 102) సోమవారం…
భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం సమగ్ర భూ సర్వే జరపాలి.
తెలంగాణలో భూసర్వే జరిగి 70 సంవత్సరాలకుపైన అయిందన్నారు. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం సమగ్ర భూ సర్వే జరపాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ…
ప్రమాదానికి గురైన విద్యార్థిని వెన్నెలకు న్యాయం చేసిన బిట్స్ కాలేజీ యాజమాన్యం
ప్రమాదానికి గురైన విద్యార్థిని వెన్నెలకు న్యాయం చేసిన బిట్స్ కాలేజీ యాజమాన్యం అభినందనీయమని ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీ మహిళా ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షురాలు నంది…
జీఓ 49 నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ కీలక పాత్ర పోషించిన రాజ్ గోండ్
జీఓ 49ను నిలిపివేస్తూ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తూ గజిట్ విడుదల చేసింది. గత కొన్ని రోజుల నుంచి జీవో 49ను నిలిపియాలని చెయ్యాలని మాజీ…
కొడవటంచ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో శ్రావణ మాస ప్రత్యేక పూజలు
ఈ69 న్యూస్ జయశంకర్ భూపాలపల్లి రేగొండ జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని కొడవటంచ( కోటంచ)గ్రామంలో నెలకొన్న శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో శ్రావణమాస ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ…
ప్రజా ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు నిరుపేదలైన అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు-ఎమ్మెల్యే గండ్ర
ఈ69 న్యూస్ జయశంకర్ భూపాలపల్లి రేగొండప్రజా ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లను ఇస్తామని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ సత్యనారాయణ రావు అన్నారు. వివరాల్లోకి…


