పామిడి లో ఘనంగా ఆపరేషన్ సింధూర్ విజయోత్సవ ర్యాలీ
పామిడి లో ఘనంగా ఆపరేషన్ సింధూర్ విజయోత్సవ ర్యాలీ ఈ69 న్యూస్, పామిడి:పాకిస్తాన్పై భారత సైన్యం విజయాన్ని సాధించిన ఆపరేషన్ సింధూరం విజయోత్సవాన్ని పురస్కరించుకొని పామిడిలో 300…
సుందరయ్య 40వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు
ఈ69న్యూస్ ఈదులగూడెం,(E69 న్యూస్ రిపోర్టర్ కుకూట్ల వరుణ్) కమ్యూనిస్టు నాయకుడు పుచ్చలపల్లి సుందరయ్య 40వ వర్ధంతిని పురస్కరించుకొని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈదులగూడెం విగ్రహానికి నివాళులు అర్పించారు.పార్టీ…
సింగపూర్లో వైస్సార్సీపీ గ్లోబల్ కనెక్ట్ విజయవంతం
సింగపూర్లో వైస్సార్సీపీ గ్లోబల్ కనెక్ట్ విజయవంతం సింగపూర్లో వైస్సార్సీపీ గ్లోబల్ కనెక్ట్ సమావేశం ఘనంగా జరిగింది. ఎన్ఆర్ఐ గ్లోబల్ కోఆర్డినేటర్ ఆలూరు సాంబశివారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ…
పామిడి:మే 20న భగవద్గీత శ్లోక పోటీలు
శ్రీ అనఘా ఆత్రేయ దత్త పాదుకా క్షేత్రం,పామిడిలో మే 20న (బహుళ అష్టమి) పూజ్యశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ 83వ జన్మదినాన భగవద్గీత శ్లోక స్మరణ పోటీలు…
ఇందిరమ్మ ఇళ్ల సర్వే, నిర్మాణ పనులు వేగవంతం చేయాలి – కలెక్టర్ రిజ్వాన్ బాషా
ఇందిరమ్మ ఇళ్ల సర్వే,నిర్మాణ పనులు వేగవంతం చేయాలి–కలెక్టర్ రిజ్వాన్ బాషా ఈ69న్యూస్ జనగామ: జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులతో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.ఇందిరమ్మ…
జిల్లా కలెక్టర్కు తెలంగాణ రైతు సంఘం వినతి
ఈ69న్యూస్ జనగామ: వానాకాలం సీజన్లో రైతులకు పంట రుణాలు ఇవ్వాలని, రైతు భరోసా నిధులు తక్షణమే విడుదల చేయాలని, రైతు బీమా ప్రీమియం ప్రభుత్వమే చెల్లించాలని తెలంగాణ…
అయినవోలు శివ సాయి వైన్స్లో అధిక ధరలకు మద్యం విక్రయాలు!
ఈ69న్యూస్ ఐనవోలు: రాష్ట్రంలో మద్యం ధరలు పెరిగిన వెంటనే అయినవోలు మండల కేంద్రంలోని శివ సాయి వైన్స్ షాప్లో షాప్ మూసివేసి వెనుకాల అధిక ధరలకు మద్యం…
వధూవరులను ఆశీర్వదించిన మండల కాంగ్రెస్ అధ్యక్షుడు
ఈ69న్యూస్ మహబూబాబాద్ : కురవి మండలంలోని నల్లెళ్ల గ్రామంలో సీనియర్ నాయకుడు అంబటి మల్లికార్జున్ ఉపేంద్ర కుమార్తె భవ్యశ్రీ వివాహం రంజిత్ కుమార్తో వైభవంగా నిర్వహించబడింది.ఈ కార్యక్రమానికి…
జనగామ జిల్లా చీటకోడూరు కొనుగోలు కేంద్రం రికార్డు—జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్
ఈ69న్యూస్ జనగామ:రైతుల కష్టానికి తగిన మద్దతు ధర అందించేందుకు ప్రభుత్వం కట్టుబడిందని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు.ఆదివారం ఆయన విడుదల చేసిన ప్రకటనలో,జిల్లా వ్యాప్తంగా…
ఐనవోలు:క్రికెట్ టోర్నమెంట్ లో యువసేన టీం పై శ్రీ మల్లికార్జున స్వామి క్రికెట్ టీం విజయం
హన్మకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలో నిర్వహించిన జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ఆదివారం ఫైనల్తో ముగిసింది.యువసేనపై ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి క్రికెట్ టీం విజయం…
