సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు వెలిశాల క్రిష్ణమాచారి

మోడీ అనుసరిస్తున్న కార్మిక ప్రజావ్యతిరేక విధానాలను ప్రతిఘటిద్దాం

మే 20, న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేద్దాం-* సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు వెలిశాల క్రిష్ణమాచారి కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండల…

ఇందిరమ్మ ఇల్లు రాలేదని స్టేషన్ ఘనపూర్ ఎస్సి కాలనీలో ఆందోళన

ఇందిరమ్మ ఇల్లు రాలేదని స్టేషన్ ఘనపూర్ ఎస్సి కాలనీలో ఆందోళన

జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ కేంద్రంలోని ఎస్సి కాలనీలో నివసించే పలువురు నిరుపేదులు,తమకు ఇందిరమ్మ ఇండ్లు రాలేదనే ఆవేదనతో ఆందోళనకు దిగారు.ప్రభుత్వ ప్రకటన ప్రకారం ఇళ్లు…

కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్

మిషన్ శక్తి తో మహిళల సాధికారత,బాలికల భద్రతకు భరోసా–కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్

జిల్లాలో మహిళల సాధికారత కోసం 395 అవగాహన కార్యక్రమాలు నిర్వహించి,31,247 మందికి ప్రభుత్వ పథకాలపై సమాచారం అందించామని జిల్లా కలెక్టర్ తెలిపారు.బాలికల ఆరోగ్య సంరక్షణ కోసం జిల్లాలోని…

సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు మాలోతు సాగర్,

నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎం.సాగర్ డిమాండ్

మే 20న జరగబోయే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె విజయవంతం చేయడానికి సంగెం,గీసుకొండ మండల కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు మాలోతు…