మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం కోరుతూ ధర్మ సమాజ్ పార్టీ ర్యాలీ

మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం కోరుతూ ధర్మ సమాజ్ పార్టీ ర్యాలీ

నల్గొండ జిల్లా బొక్కంతలపాడు గ్రామంలో ధర్మ సమాజ్ పార్టీ వ్యవస్థాపకుడు విషార్ధన్ మహారాజ్ ర్యాలీ నిర్వహించారు.మృత దళిత యువతి మల్లేశ్వరి కుటుంబానికి రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా, ప్రభుత్వ…

జగనన్న పట్ల మమకారం ప్రజల కోసం ఉద్యమంగా మారిన ప్రవాసాంధ్రుల చైతన్యం

మెల్బర్న్‌లో వైఎస్సార్సీపీ గ్లోబల్ కనెక్ట్ పర్యటన విజయవంతం

-జగనన్న పట్ల మమకారం ప్రజల కోసం ఉద్యమంగా మారిన ప్రవాసాంధ్రుల చైతన్యం ఈ69 న్యూస్, శింగనమల. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్‌ఆర్‌ఐ విభాగ గ్లోబల్ కోఆర్డినేటర్ శ్రీ…

దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె నోటీసు అందజేత

తెలంగాణ విద్యాశాఖ కమీషనర్ కార్యాలయంలో మే 20,న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె నోటీసు అందజేత

తెలంగాణ ప్రభుత్వ విద్యాశాఖ కమీషనర్ మరియు సంచాలకులు, కార్యాలయములోని పీ.ఎస్ మునవర్ అలీ గారికి మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ సీఐటీయూ అధ్వర్యంలో మే 20,న…

డీసీసీ పదవుల్లో సామాజిక న్యాయానికి కాంగ్రెస్ ప్రాధాన్యం

డీసీసీ పదవుల్లో సామాజిక న్యాయానికి కాంగ్రెస్ ప్రాధాన్యం -డీసీసీ అధ్యక్ష పదవికి రాయపురం సాంబయ్యకు అవకాశం ఇవ్వాలని (ఏకలవ్య) అభ్యర్థిత్వం హనుమకొండ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్ష…

DRDOని మర్యాదపూర్వకంగా కలిసిన పంతిని గ్రామ కాంగ్రెస్ నాయకులు

DRDOని మర్యాదపూర్వకంగా కలిసిన పంతిని గ్రామ కాంగ్రెస్ నాయకులు

హన్మకొండ జిల్లా ఐనవోలు మండలంలోని పంతిని గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు గుర్రపు నిఖిల్ గౌడ్,బండి రమేష్,దువ్వా అనిల్ కుమార్,మడురి రాజు (చిన్న),శాన శంకర్‌లు జిల్లా గ్రామీణాభివృద్ధి…

ఐనవోలు లో క్రీడాకారులకు టీ షర్ట్ల బహుకరణ

ఐనవోలు లో క్రీడాకారులకు టీ షర్ట్ల బహుకరణ హన్మకొండ జిల్లా అయినవోలు: స్థానికంగా జరుగుతున్న క్రికెట్ టోర్నమెంట్‌లో పాల్గొంటున్న క్రీడాకారులకు మండల కాంగ్రెస్ ఎస్టీ సెల్ నాయకులు…

రవీంద్ర నాయక్ నగర్ కాలనీ బంజారా వెల్ఫేర్ కమిటీ
ఆలూరు సాంబశివారెడ్డి ఆధ్వర్యంలో తొలి సమావేశం విజయవంతం

-సిడ్నీలో వైఎస్సార్సీపీ గ్లోబల్ కనెక్ట్ పర్యటన ఘనంగా ప్రారంభం

-ఆలూరు సాంబశివారెడ్డి ఆధ్వర్యంలో తొలి సమావేశం విజయవంతం ఈ69న్యూస్,శింగనమల. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్‌ఆర్‌ఐ విభాగ గ్లోబల్ కోఆర్డినేటర్ మరియు అనంతపురం జిల్లా వాసి అయిన శ్రీ…

సంకే రవి సీపీఎం జిల్లా కార్యదర్శి

కమ్యూనిస్టు పాలనలోనే ప్రజా సమస్యల పరిష్కారం..పేదలకు భూమి,ఇళ్ళు,

ఉద్యోగాలు,స్వేచ్ఛ,స్వాతంత్ర్యం. సంకే రవి సీపీఎం జిల్లా కార్యదర్శి 76 యేండ్లుగా పరిపాలించిన పార్టీలైన బీజేపీ,కాంగ్రెస్,BRS పాలనలో ప్రజలు సమస్యల సుడిగుండంలో చిక్కుకోవడం జరిగింది. 139 మేడే వారోత్సవాల…