విద్యుత్ స్తంభం నుంచి కిందపడిన బీఆర్‌ఎస్ కార్యకర్తను పరామర్శించిన ఎమ్మెల్యే పల్లా

విద్యుత్ స్తంభం నుంచి కిందపడిన బీఆర్‌ఎస్ కార్యకర్తను పరామర్శించిన ఎమ్మెల్యే పల్లా

ఘట్కేసర్:జనగామ నియోజకవర్గం అడవికేశవపూర్ గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ కార్యకర్త భాదవత్ మోహన్ విద్యుత్ స్తంభం మీద పని చేస్తుండగా ప్రమాదవశాత్తు కింద పడిపోయి తీవ్రంగా గాయపడ్డారు. గాయాలైన…

swf rtc

TSRTC కార్మిక సంఘాలతో చర్చలు జరిపి – సమస్యలు పరిష్కరించాల- TSRTC-SWF

నిన్న ‘మే డే’ ఉత్సవాలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆర్టీసి కార్మికుల సమ్మెపై స్పందించటాన్ని ఆర్టీసి ఎస్ డబ్ల్యుఎఫ్ స్వాగతిస్తున్నదని SWF రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన…

నీట్ పరీక్ష అభ్యర్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి-హన్మకొండ కలెక్టర్ ప్రావీణ్య సూచనలు

నీట్ పరీక్ష: అభ్యర్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి-కలెక్టర్ సూచనలు

హనుమకొండ: మే 4వ తేదీ ఆదివారం జరగనున్న నీట్ పరీక్షకు హనుమకొండ జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య పలు కీలక సూచనలు చేశారు. ఉదయం 11 గంటల నుంచి…

ప్రమాదకరంగా వేలాడుతున్న కరెంట్ తీగలు– అధికారులు స్పందించండి!

ప్రమాదకరంగా వేలాడుతున్న కరెంట్ తీగలు– అధికారులు స్పందించండి!

జనగామ జిల్లా చిల్పూర్ మండలంలోని చిన్న పెండ్యాల గ్రామం ఎస్సీ కాలనీలో హౌస్ నెంబర్ 36/C వద్ద కరెంట్ తీగలు ప్రమాదకరంగా వేలాడుతూ ఉన్నాయి.ఇటీవల చోటు చేసుకున్న…

జనగామ: నీట్‌ పరీక్ష ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష

జనగామ: నీట్‌ పరీక్ష ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష

జనగామ జిల్లాలో మే 4న జరగబోయే నీట్‌ 2025 పరీక్షను పక్కాగా నిర్వహించేందుకు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.జనగామ ఏబీవీ డిగ్రీ కళాశాల,పెంబర్తి…

జిల్లాలో రెవెన్యూ సదస్సులు– భూ సమస్యల పరిష్కారంపై మంత్రి ఫోకస్

జిల్లాలో రెవెన్యూ సదస్సులు– భూ సమస్యల పరిష్కారంపై మంత్రి ఫోకస్

ఈ69న్యూస్ జనగామ:-మే 5 నుంచి 20 వరకు జిల్లాల్లో మండలస్థాయిలో రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.భూ భారతి చట్టం కింద వచ్చిన దరఖాస్తులను…

మేడే స్పూర్తితో ఉద్యమాలకు సిద్ధం కావాలి– సీఐటీయూ నేత ఎం.సాగర్ పిలుపు

మేడే స్పూర్తితో ఉద్యమాలకు సిద్ధం కావాలి– సీఐటీయూ నేత ఎం.సాగర్ పిలుపు

వరంగల్ జిల్లా రంగశాపేట,సంగెం మండలాల్లో మేడే సందర్భంగా జరిగిన కార్యక్రమాల్లో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎం.సాగర్ పాల్గొని ప్రసంగించారు.పోరాటాలతో సాధించిన కార్మిక హక్కులు మోడీ పాలనలో ప్రమాదంలో…

లింగాల గణపురంలో మేడే వేడుకలు ఉత్సాహంగా నిర్వహణ – సిపిఐ నేత సదానంద్

లింగాల గణపురంలో మేడే వేడుకలు ఉత్సాహంగా నిర్వహణ – సిపిఐ నేత సదానంద్

జనగామ జిల్లా లింగాల గణపురం మండలంలో అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని సిపిఐ పార్టీ ఘనంగా నిర్వహించింది.మండల కేంద్రంలో పార్టీ జెండాను ఆవిష్కరించిన సిపిఐ మండల కార్యదర్శి రావుల…

జఫర్ఘడ్‌లో మే డే ఘనంగా-కార్మికుల ఐక్యతకు నినాదాలు

జఫర్ఘడ్‌లో మే డే ఘనంగా-కార్మికుల ఐక్యతకు నినాదాలు

జనగామ జిల్లా జఫర్ఘడ్ మండలంలోని గ్రామాల్లో మేడే వేడుకలు స్ఫూర్తిదాయకంగా జరిగాయి.సీఐటీయూ,సీపీఎం జెండాలు ఎగురవేసి కార్మికుల త్యాగాలను గుర్తు చేసుకున్నారు.నాయకులు రాపర్తి సోమయ్య,ఎండి షబానా,గుండెబోయిన రాజు కేంద్ర…

కడియం శ్రీహరి అంటే–‘‘కమిట్మెంట్ కాదు,కన్నింగ్’’

కడియం శ్రీహరి పై రాజయ్య మండిపాటు – ‘‘కమిట్మెంట్ కాదు, కన్నింగ్’’

జనగామ జిల్లా చిల్పూరులో బీఆర్ఎస్ నేత తాటికొండ రాజయ్య ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “కొత్త బిచ్చగాడు తిరిగినట్టు ప్రచారం చేస్తున్నాడు”, “15…