బీజేపీ పాలనలో మహిళల హక్కులు హరించబడ్డాయి – మల్లు లక్ష్మి

బీజేపీ పాలనలో మహిళల హక్కులు హరించబడ్డాయి–మల్లు లక్ష్మి

ఈ69న్యూస్ జనగామ:-బీజేపీ పాలనలో మహిళల సాధించిన హక్కులు ఖండితంగా హరించబడ్డాయని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (AIDWA) రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మి విమర్శించారు. జనగామలో…

భూ భారతి చట్టంపై రైతులకి అవగాహన కలగాలి – ఎమ్మెల్యే కడియం శ్రీహరి

భూ భారతి చట్టంపై రైతులకి అవగాహన కలగాలి – ఎమ్మెల్యే కడియం శ్రీహరి

ఈ69న్యూస్ జనగామ:-రైతులకు మెరుగైన సేవలు అందించడానికి ప్రభుత్వం తీసుకొచ్చిన భూ భారతి-2025 చట్టం ధరణికంటే ఉత్తమమైందని,ఈ చట్టం ద్వారా భూ రికార్డుల లోపాలను సరిదిద్దేందుకు అవకాశముందని ఎమ్మెల్యే…

ఫంక్షన్ హాల్ నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలి– బాధిత రమేష్ విజ్ఞప్తి

ఫంక్షన్ హాల్ నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలి– బాధిత రమేష్ విజ్ఞప్తి

ఈ69న్యూస్:-హన్మకొండ జిల్లా అయినవోలు మండలం పంతిని గ్రామంలో ఫంక్షన్ హాల్ నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలని భూ యజమాని రమేష్ స్థానిక తహసీల్దార్ విక్రమ్ కుమార్‌కు వినతి పత్రం…

మే20న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి– వరంగల్ కార్మిక సంఘాల పిలుపు

మే20న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి– వరంగల్ కార్మిక సంఘాల పిలుపు

ఈ69 న్యూస్:-వరంగల్ జిల్లా ఆల్ ట్రేడ్ యూనియన్ల ఆధ్వర్యంలో మే 20న జరుగనున్న దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని రాజా శ్రీ గార్డెన్లో జరిగిన జిల్లా సదస్సులో…

గువ్వలగూడెంలో పోషణ పఖ్వాడా, ఈసీసీఈ డే నిర్వహణ

గువ్వలగూడెంలో పోషణ పఖ్వాడా, ఈసీసీఈ డే నిర్వహణ

ఈ69న్యూస్:-జనగామ జిల్లా జఫర్ఘడ్ మండలంలోని గువ్వలగూడెం గ్రామంలో అంగన్వాడి కేంద్రంలో పోషణ పఖ్వాడా మరియు ఈసీసీఈ డే సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ అనిత…

మటువాడ పోలీస్ స్టేషన్ ఎదుట చలివేంద్రం,మజ్జిగ కేంద్రం ప్రారంభం

మటువాడ పోలీస్ స్టేషన్ ఎదుట చలివేంద్రం,మజ్జిగ కేంద్రం ప్రారంభం

ఈ69న్యూస్ వరంగల్:-వేసవికాలంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు మటువాడ పోలీసులు ప్రజల సహకారంతో చలివేంద్రం మరియు మజ్జిగ కేంద్రాన్ని మటువాడ పోలీస్ స్టేషన్ ఎదుట ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమాన్ని…

వరంగల్ లో రన్ ఫర్ జీసస్" శాంతిర్యాలీ

రన్ ఫర్ జీసస్” శాంతిర్యాలీ

ఈ69 న్యూస్:-ఖిలావరంగల్ మండల పాస్టర్ల ఫెలోషిప్ ఆధ్వర్యంలో “రన్ ఫర్ జీసస్” శాంతిర్యాలీ ఉత్సాహంగా నిర్వహించారు.డివైన్ గ్రేస్ అసెంబ్లీ వ్యవస్థాపకులు పాస్టర్ మెష్‌పాల్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.శంభునిపేట్…

జనగామలో వేతనాల కోసం సిఐటియు ఆందోళన

జనగామలో వేతనాల కోసం సిఐటియు ఆందోళన

జనగామ మెడికల్ కాలేజ్ హాస్టల్ మరియు ఎం సి హెచ్ హాస్పిటల్ వర్కర్స్‌కు గత కొన్ని నెలలుగా వేతనాలు చెల్లించకపోవడాన్ని సిఐటియు తీవ్రంగా తప్పుబట్టింది. ఈ విషయాన్ని…

దళిత మహిళ మల్లేశ్వరి ఆత్మహత్యపై MRPS కలెక్టర్‌కు విజ్ఞాపన

ఈ69న్యూస్:-నల్లగొండ జిల్లా బొక్కముంతలపాడు గ్రామానికి చెందిన దళిత మహిళ మల్లేశ్వరి ఆత్మహత్య కేసులో‍‍ న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ, MRPS రాష్ట్ర నాయకులు ఆడెపు నాగార్జున మాదిగ…

గుగులోతు లక్ష్మీకి బంజారా నాయకుల నివాళి

ఈ69న్యూస్ జనగామ:-జనగామ పట్టణంలోని అంబేద్కర్ నగర్‌లో గుగులోతు లక్ష్మీ దశదిన కార్యక్రమం సందర్భంగా బంజారా జాతి ప్రముఖ నాయకులు ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా…