వంగపహాడ్‌ లో ఆసరా స్టోర్ ప్రారంభించిన హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య

వంగపహాడ్‌లో ఆసరా స్టోర్ ప్రారంభం– మహిళలకు ఆర్థిక సాధికారతకు తోడ్పాటు

ఈ69న్యూస్ హనుమకొండ గ్రామీణ మహిళలు స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా ఎదగేందుకు ఆసరా స్టోర్లు ఎంతో ఉపయోగకరమని జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య అన్నారు.మంగళవారం హసన్‌పర్తి మండలం…

హనుమకొండ లో సమ్మర్ స్పోర్ట్స్ క్యాంపులు

హనుమకొండ లో సమ్మర్ స్పోర్ట్స్ క్యాంపులు – మే 1 నుంచి 31 వరకు

ఈ69న్యూస్ హన్మకొండ హనుమకొండ జిల్లాలో మే 1 నుంచి 31 వరకు 22 క్రీడాంశాల్లో వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య తెలిపారు.ఈ…

మెండింగ్ లోన్ లభించలేదని గ్రీవెన్ సెల్ లో హన్మకొండ జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేత

మెండింగ్ లోన్ లభించక నిరాశ

ఈ69న్యూస్ ఐనవోలు/రిపోర్టర్ రహీం ఖాన్ హన్మకొండ జిల్లా ఐనవోలు గ్రామానికి చెందిన ఎస్టీ వర్గానికి చెందిన వెంకట రమణ,2021-22లో మెండింగ్ లోన్‌కు దరఖాస్తు చేసి సాంక్షన్ అయినప్పటికీ…

పూలే, అంబేద్కర్ స్పూర్తితో కులవివక్షపై ప్రతిఘటన పోరాటాలు

ఏప్రిల్ 11నుండి14పూలే అంబెడ్కర్ జన జాతర సభలు ఏప్రిల్ నెలను మహానీయుల మాసంగా పాటించండి కేవీపీఎస్రాష్ట్ర ప్రధాన కార్యదర్శిటి స్కైలాబ్ బాబు నేటి ఆధునిక యుగంలో కూడా…

అధికారులతో సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ

ఈ69 న్యూస్, శింగనమల. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని విద్యాశాఖ అధికారులు, తదితర సిబ్బంది తో ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా…

పేద మధ్యతరగతి ప్రజలపై భారం వేయొద్దు వంటగ్యాస్ ధరల పెంపుపై రాష్ట్రవ్యాపిత నిరసనలకు పిలుపు

-సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు తగ్గినందున వినియోగదారులకు గ్యాస్ సిలెండర్ ధరలకు తగ్గించి ఆ ఫలితాలు అందించాలి..కానీ కేంద్ర బీజేపీ ప్రభుత్వం…

గ్రామాల్లో ఐకెపి సెంటర్లు ఏర్పాటు చేసి పంట కొనుగోలు చేయాలి

ఈ69 న్యూస్: జనగామ జిల్లా లింగాల గణపురం మండలం పటేల్ గూడెంలో సిపిఐ గ్రామ శాఖ సమావేశం అనుముల మల్లయ్య అధ్యక్షతన జరిగింది.సమావేశానికి సిపిఐ మండల కార్యదర్శి…

తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షలుబి. ప్రసాద్

ఉపాధి హామీ పని వేతనం ఏడు రూపాయలకు పెంచడం కూలీలను అవమానించడమే

ఆహార ఉత్పత్తుల ధరలు 11 శాతం పెరిగితే ఉపాధి వేతనం పెరుగుదల రెండు శాత మా?పార్లమెంట్ సభ్యు లకు పెంచుకున్నట్లు మూడవ వంతు వేతనాలను కూలీలకు పెంచాలి.తెలంగాణ…

జనగామ అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్ ను కలిసిన ఆర్టీఐ సేవాసమితి నాయకులు

జనగామ అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్‌ను కలిసిన ఆర్టీఐ సేవాసమితి సభ్యులు

ఈ 69 న్యూస్ జనగామ జనగామ కలెక్టరేట్ కార్యాలయంలో ఆర్టీఐ రాష్ట్ర అధ్యక్షుడు నారా బత్తుల అనంతచారి ఆధ్వర్యంలో ఆర్టీఐ సేవాసమితి కమిటీ సభ్యులు జిల్లా అదనపు…