కేంద్ర బిజెపి ప్రభుత్వ ప్రైవేటీకరణ విధానాలకు నిరసనగా ఫిబ్రవరి 16న దేశవ్యాప్త సమ్మె- సి ఐ టి యు
కేంద్ర బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రైవేటీకరణ కార్పొరేట్ మతోన్మాద అనుకూల విధానాలకు నిరసనగా కేంద్ర కార్మిక సంఘాల పిలుపుమేరకు ఫిబ్రవరి 16వ తేదీన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె…
బంగారు పతకం సాధించిన సిటీ స్టైల్ జిమ్ క్రీడాకారుడు నీ అభినందించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా
ముంబైలో డిసెంబర్ 20 నుంచి 24 వరకు జరిగిన జాతీయస్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలలో భద్రాచలం సిటీ స్టైల్ జిమ్ కు చెందిన గాలి రామ్మోహన్ రావు(…
ఐటీడీఏ ప్రాంగణంలో పాఠశాలల స్కౌట్స్, మార్చ్ ఫాస్ట్ రిహల్స్
75వ భారత గణతంత్ర దినోత్సవం వేడుకలు సందర్భంగా ఐటీడీఏ ప్రాంగణంలో పాఠశాలల స్కౌట్స్ అండ్ గైడ్స్ ఎన్ సీసీ విద్యార్థిని, విద్యార్థులకు మార్చ్ ఫాస్ట్ రిహాల్స్ స్కౌట్…
భద్రాచలం ఏరియా హాస్పిటల్ ఆకస్మికంగా తనిఖీ చేసిన ప్రతిక్ జైన్ ఐ టి డి ప్రాజెక్ట్ ఆఫీసర్
ఏరియా ఆసుపత్రి భద్రాచలం సందర్శించడం జరిగింది భద్రాచలం ఏరియా హాస్పిటల్ టీ హబ్ రక్త పరీక్ష లేబరేటరీ శాంక్షన్ అయినందున ఆసుపత్రి ప్రాంగణంలో ఎక్కడ ఏర్పాటు చేయాలని…
నూతన బోరు వేయించిన సర్పంచ్ చింతకాయల ఉపేందర్
గళం న్యూస్ మునగాల 24/01/2024మునగాల మండల కేంద్రము లోని 3 వార్డు వీరప్పయ్య పల్లెలో 15వ ఆర్థిక సంవత్సరం నిధులతో నూతన బోరు ను మునగాల గ్రామ…
తాటికొండ జిట్టగూడెం గ్రామ సమ్మక్క సారక్క జాతర చైర్మన్ మహేందర్ గౌడ్ కి సన్మానం చేసిన కాంగ్రెస్ నాయకులు
జనగామ జిల్లా స్టేషన్ ఘనాపూర్ మండలం తాటికొండ గ్రామ ఫిబ్రవరిలో జరగనున్న సమ్మక్క సారక్క జాతరకి చైర్మన్ గా ఎన్నికైన కోరుకొప్పుల మహేందర్ గౌడ్ నీ ఈరోజు…
రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యం
చింత ప్రవీణ్ కుమార్ (ఎన్నారై యూఎస్ఏ) గళం న్యూస్ వరంగల్ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ వరంగల్ వర్ధన్నపేట నియోజవర్గం 43వ డివిజన్ లో రాహుల్ గాంధీ…
అయోధ్య సంబరాలు ముగిశాయి. భద్రాద్రి సమస్యలపై అధికార, ప్రతిపక్ష పార్టీలు దృషి సారించాలి.
సీపీఎం విజ్ఞప్తి గత అనేక ఏండ్లుగా వివాదస్పదం గా వున్న అయోధ్య లో రామ మందిర నిర్మాణ సమస్య సుప్రీం కోర్టు తీర్పు తో ముగిసిందని, రాజ్యాంగ…
భద్రాచలం పట్టణంలోని సమస్యలు పరిష్కరించాలని సిపిఎం వినతి.
భద్రాచలం గ్రామపంచాయతీ పరిధిలో గ్రామపంచాయతీ డెవలప్మెంట్ ప్లానింగ్ (GPDP ) గ్రామసభలో పట్టణ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సమస్యలతో కూడిన వినతి…
క్రీడలు మానసిక ఉల్లాసానికి, శారీరక ఆరోగ్యానికి దోహదపడుతాయని టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు
పాల్వంచ పట్టణంలో నిర్వహించిన లయన్స్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ లో ఆయన పాల్గొన్నారు. క్రీడాకారులను ఉత్సాహపరుస్తు బ్యాటింగ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత…









