గ్రామ సభలో గ్రామ అభివృద్ధికి సమస్యల పరిష్కారానికి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో వినతి పత్రం
సారపాక గ్రామపంచాయతీ కార్యాలయంలో 2024-2025 వ వార్షిక గ్రామపంచాయతీ అభివృద్ధి ప్రణాళికను తయారు చేయడం కొరకు గ్రామసభ ఏర్పాటు ఏర్పాటు చేశారు, ఈ గ్రామసభలో పాల్గొన సిపిఎం…
సోషల్ వెల్ఫేర్ గురుకులాల్లో పర్యవేక్షణ చేయకుండా,విధుల్లో నిర్లక్ష్యంగా ఉంటున్న ఆర్.సి.ఓ నీ సస్పెండ్ చేయాలి
వైరా గురుకులంలో పాము కాటుకు గురైన విద్యార్థినికి మెరుగైన వైద్యం అందించాలి డి.వై.యఫ్.ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు చింతల.రమేష్,యస్.యఫ్.ఐ జిల్లా ఉపాధ్యక్షుడు కోట.ప్రేమ్ కుమార్, ఐద్వా పట్టణ…
DRCC ని ప్రాజెక్ట్ అధికారి ఐటీడీఏ మరియు పంచాయితీ ప్రత్యేక అధికారి శ్రీ ప్రతిక్ జైన్ సందర్శించినారు
భద్రాచలం గ్రామపంచాయతీ మణుబోతుల చెరువు నందు కొత్తగా నిర్మిస్తున్న DRCC ని ప్రాజెక్ట్ అధికారి ఐటీడీఏ మరియు పంచాయితీ ప్రత్యేక అధికారి శ్రీ ప్రతిక్ జైన్ గారు…
కృషి విజ్ఞాన భవన్ లో ఘనంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుక
యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం డీ రేపాక గ్రామంలో కృషియూత్ క్లబ్ ఆధ్వర్యంలో సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు కృషి విజ్ఞాన భవన్లో ఘనంగా జరిపారు…
జాబ్ మేళా లో నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలి APO (G) శ్రీ డేవిడ్ రాజ్
సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ భద్రాచలం ఆధ్వర్యంలో ఐ టి సి భద్రాచలం లో జరిగిన జాబ్ మేళా కిAPO (G) శ్రీ డేవిడ్ రాజ్ ముఖ్య అతిధిగా…
మిరప కూలీల ఆటో బోల్తా…ఇద్దరి పరిస్థితి విషమం
నలుగురికి తీవ్ర గాయాలు, మరో ఇద్దరికి స్వల్ప గాయాలు గళం న్యూస్ :నడిగూడెం 23(నడిగూడెం) మిరప కూలిల ఆటో బోల్తా పడి పలువురుకి గాయలైన సంఘటన మంగళవారం…
రాహుల్ గాంధీ చేపడుతున్న భారత్ జోడో న్యాయ యాత్రను బీజేపీ నాయకులు అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండించిన కాంగ్రెస్ నాయకులు
రాహుల్ గాంధీ చేపడుతున్న భారత్ జోడో న్యాయ యాత్రను బీజేపీ నాయకులు అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తూ బస్టాండ్ సమీపంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించిన మండల కాంగ్రెస్ నాయకులు.…
బీసీ సంక్షేమ సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో మల్లన్న ను గెలిపించి సోనియాకు బహుమతి గా ఇస్తాం డోర్నకల్ శాసనసభ్యుడు,…
సైబర్ నేరాల పై అవగాహన సదస్సు
సూర్యాపేట జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఐపీఎస్ ఆదేశాల మేరకు,అడిషనల్ ఎస్పీ మేక నాగేశ్వరరావు,కోదాడ డి.ఎస్.పి ప్రకాష్,సీఐ వీర రాఘవులు,ఎస్సై లోకేష్ ఆధ్వర్యంలో మంగళవారం మునగాల మండల…
జగన్నాధపురం గ్రామవాసి భారత సేవా రత్న అవార్డుకు ఎంపిక
సూర్యాపేట జిల్లా మునగాల మండల పరిధిలోని జగన్నాధపురం గ్రామానికి చెందిన మదర్ థెరిసా ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ జానీ కి అరుదైన గుర్తింపు లభించింది .…









