భారీగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో నామినేషన్ దాఖలు చేసిన శ్రీమతి సింగపురం ఇందిర

ఈరోజు స్టేషన్గన్పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కలిసి స్థానిక ఆర్డీవో కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి సింగపురం ఇందిర నామినేషన్ దాఖలు చేశారుఅనంతరం…

కురువ మహిళ సుగుణమ్మ ను ఆర్థికంగా మోసం చేసిన కమ్మ వెంకటేశ్వర్లు పై న్యాయ పోరాటం.

సుగుణమ్మ పోరాటానికి మహిళా ఐక్య వేదిక మద్దతు సుగుణమ్మను ఆర్థికంగా మోసం చేసిన వెంకటేశ్వర్లు పై చీటింగ్ కేసు నమోదు చేయాలని యస్సీ యస్టీ బిసి మైనార్టీ…

రజకుల ఎస్సీ అంశంపై బీజేపీ స్పందించాలి : తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి

స్సీ డిక్లరేషన్ లో రజకుల స్థానం ఏంటో ప్రకటించాలి _ 7-11-2023 మంగళవారం భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారు బీసీ డిక్లరేషన్ చేయడానికి…

అమ్ముడుపోయే నాయకులను భూకబ్జా కోర్లను తరిమి తరిమి కొడదాం

అమ్ముడుపోయే నాయకులను భూకబ్జా కోర్లను తరిమి తరిమి కొడదాం

భూపాలపల్లి అర్బన్ అధ్యక్షులు సామల మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో జంగేడు, ఆకుదారి వాడ, ఫకీర్ గడ్డలో, గడపగడప ప్రచారం లో భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్…

నా బలం నా బలగం అంతా నీతి నిజాయితే - శ్రీ కడియం శ్రీహరి

నా బలం నా బలగం అంతా నీతి నిజాయితే – శ్రీ కడియం శ్రీహరి

వేలేరు మండలం సోడషపల్లి గ్రామం నందు బి.అర్.ఎస్ పార్టీ గ్రామ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ బి.అర్.ఎస్ పార్టీ ఎమ్మెల్యే…

టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నగేష్ ముదిరాజ్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా

టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నగేష్ ముదిరాజ్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా

పార్టీలో గత 35 ఏళ్లుగా పనిచేస్తున్న బీసీలకు గుర్తింపు లభించడం లేదని ఆవేదన…రాజీనామా అనంతరం కంటతడి పెట్టుకున్న నగేష్ ముదిరాజ్…తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఆంధ్ర నాయకుల పెత్తనం…

సుత్తీ కొడవలి నక్షత్రం గుర్తుకే ఓటేద్దాం

సుత్తీ కొడవలి నక్షత్రం గుర్తుకే ఓటేద్దాం

సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం జనగామ నియోజకవర్గం పార్టీ అభ్యర్థిగా పార్టీ జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి పేరు ప్రకటించడం హర్షం వ్యక్తం చేశారు.…

గుడిస వాసులకు ఎమ్మెల్యే నామినేషన్ వేసిన అభ్యర్థులు తమ వైఖరి ప్రకటించాలి

గుడిస వాసులకు ఎమ్మెల్యే నామినేషన్ వేసిన అభ్యర్థులు తమ వైఖరి ప్రకటించాలి

ఈరోజు సిపిఎం జిల్లా ఆఫీస్ రాంనగర్ లో న్యూ శాంపేట కందుల బండ భూ పోరాట కమిటీ సమావేశం బచ్చు భాగ్యలక్ష్మి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి…

జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం ప్రజా ప్రతినిధులు గాలికి వదిలేయడం చాలా దురదృష్టకరం

జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం ప్రజా ప్రతినిధులు గాలికి వదిలేయడం చాలా దురదృష్టకరం

ప్రింట్ మీడియా వర్కింగ్ జర్నలిస్ట్ జేఏసీ కమిటీ ఆవేదన వ్యక్తం చేశారు చిన్న పత్రికలు పెద్ద పత్రికలు అనే తారతమ్యం వ్యక్తపరుస్తూ జర్నలిస్టుల మనోభావాలను దెబ్బతీసేలా ప్రజా…

విన్నుత రీతిలో ఎమ్మెల్యే రెడ్యానాయక్ గెలుపు కోసం ఇంటింటి ప్రచారం

విన్నుత రీతిలో ఎమ్మెల్యే రెడ్యానాయక్ గెలుపు కోసం ఇంటింటి ప్రచారం

మరిపెడ మండలం రాంపురం గ్రామంలో ని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు ఆదేశాల తో గ్రామంలోని బిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు బిఆర్ఎస్…