ప్రజలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలి
పుట్టా రమేష్ గౌడ్ పిఎసిఎస్ చైర్మన్ గళం న్యూస్ సెప్టెంబర్ 28 నడిగూడెం ప్రజలందరూ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని నడిగూడెం ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం…
నీరాకేఫ్ బిడ్డింగ్ ను ఉపసంహరించుకోవాలి
టాడి కార్పొరేషన్ ద్వారానే నిర్వహించాలి కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు గళం న్యూస్ సెప్టెంబర్ 28 నడిగూడెం నీరా కేఫ్ బిడ్డింగులను…
భగత్ సింగ్ పోరాట వారసత్వాన్ని అందిపుచ్చుకోవాలి
నేడు దేశం ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడాలిమతోన్మాద రాజకీయాలను సమూలంగా నాశనం చేయడమే భగత్ సింగ్ కు ఇచ్చే నివాళి సీపీఎం పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి దేశ…
పట్టణంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి పారిశుధ్య పనులు చేపట్టాలి..
అనేక కాలనీలో వందల సంఖ్యలో జ్వరాల బారిన పడిన ప్రజలు.. *రోజు విడిచి రోజు ప్రతి వార్డులో బ్లీచింగ్ చల్లాలి .. *సీజనల్ వ్యాధుల నియంత్రణకు ప్రత్యేక…
వినాయకుని నిమజ్జనం, చిరు వ్యాపరులకు నష్టం వల్లిందిఅగ్నికి ఆహుతి అయిన కిరాణా షాపులు
భద్రాచలం పట్టణం అంబేద్కర్ సెంటర్ లో రాత్రి వినాయకుడు ఊరేగింపు సందర్భంగా బాణా సంచులు కల్చడం వలన అగ్ని ప్రమాదం జరిగింది పక్కనే ఉన్న చిరు కిరణా…
బూర్గంపాడు మండల కేంద్రంలో మెగా హెల్త్ క్యాంప్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా….. బూర్గంపహాడ్ మండల కేంద్రంలో ఉన్న సామాజిక ఆరోగ్య కేంద్రంలో (హాస్పటల్)..29:9:2023:-శుక్రవారం ఉదయం నుండి మెగా హెల్త్ క్యాప్ నిర్వహించుచున్నారు కావున బూర్గంపహాడ్ మండల…
వరసిద్ధి వినాయకుని నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్న విజయ్ గాంధీ
ఘనస్వాగతం పలికిన చినరావిగూడెం ప్రజలు…!! మణుగూరు-చినరావిగూడెం పరిధిలోని స్థానిక నివాసులు ఏర్పాటుచేసుకున్న శ్రీశ్రీశ్రీ వరసిద్ధి విఘ్నేశ్వరుని నిమజ్జన కార్యక్రమం సందర్భంగా….వారి ఆహ్వానమేరకు ఏర్పాటుచేసిన మహాఅన్నదాన కార్యక్రమంలో పాల్గొని…
డాక్టర్లను నియమించేంత వరకు సి పి యం దీక్ష తో పాటు ఉద్యమ, పోరాటాలు చేస్తాం
చర్ల మండల కేంద్రంలో గవర్నమెంట్ హాస్పిటల్ లో ఎంబిబిఎస్ డాక్టర్ లేనందువలన చర్ల సిపిఎం ఆధ్వర్యంలో రెండోరోజు దీక్షలు కొనసాగుతూ ఉన్నాయి సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి…
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం సాయుధ పోరాట యోధుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి
ఆది గురువుగా, నాయకుడిగా, ప్రజాస్వామ్యవాదిగా, నైతిక విలువలు పాటించి పరిపూర్ణ జీవితం గడిపిన మహోన్నత వ్యక్తి, కొండా లక్ష్మణ్ బాపూజీ అని ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి ప్రతిక్…
పర్యాటకులను కనువిందు చేసే ప్రకృతి అందాలు
దేవాలయాలు మన జిల్లాలో ఎన్నో ఉన్నాయని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్ రాజు ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం భద్రాచలం దేవస్థానం వద్ద పర్యాటకశాఖ,…









