సామ్రాజ్యవాద యుద్ధాలతో సామాన్యులపై భారం

సామ్రాజ్యవాద యుద్ధాలతో సామాన్యులపై భారం

వ్యాపార దృక్పథంతోనే అమెరికా యుద్ధం అమెరికా ఆర్థిక వ్యవస్థ కూ యుద్ధం ఓ సవాలే..! భవిష్యత్తులో తీవ్రం కానున్న ఎరువుల కొరత అమెరికా చెప్పినట్లు ఆడుతున్న మోడీ…

భూపాలపల్లి జిల్లా పెద్దాపూర్ గ్రామానికి చెందిన మహర్షి గురుకుల విద్యాలయం 2000-2001 ఎస్‌ఎస్‌సి బ్యాచ్ పూర్వ విద్యార్థులు 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సిల్వర్ జూబ్లీ వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఓగ్లాపూర్‌లోని జీఎస్‌ఆర్ రిసార్ట్‌లో జరిగిన ఈ పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం ఆత్మీయ వాతావరణంలో సాగింది.దీర్ఘకాలం అనంతరం ఒకే వేదికపై కలుసుకున్న సహపాఠులు తమ పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ఆనందాన్ని పంచుకున్నారు.ఉపాధ్యాయులతో కలిసి గడిపిన విద్యార్థి దశను స్మరించుకుంటూ,గురువుల పట్ల కృతజ్ఞతాభావాన్ని వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఉపాధ్యాయులు బైరెడ్డి వెంకటరెడ్డి,రావుల వెంకట్ రెడ్డి, బి. దేవేందర్ రెడ్డి, ఎస్.కె అంజాద్, హరి ప్రసాద్‌లను సన్మానించి వారి సేవలను కొనియాడారు.కార్యక్రమంలో అజ్మీర దల్ సింగ్, ఏ. రఘుపతి, వెంకటేశ్వర్లు, సతీష్, కుమార్, రాము, వేణు, సాంబయ్య, సంపత్, అజ్మీర బాలు నాయక్, తిరుపతి, కిరణ్, పల్లవి రాజు నాయక్, రజిత, హారిక, మద్ది రజిత, మాధవి, రజిని, అనిత, స్వాతి తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మాటాముచ్చట్లతో,ఆటపాటలతో వేడుకను మరింత సందడిగా మార్చారు. చిన్ననాటి స్నేహాలను గుర్తుచేసుకుంటూ ఆనంద క్షణాలను పంచుకున్నారు.ఈ సిల్వర్ జూబ్లీ వేడుక ద్వారా పాత స్నేహ బంధాలు మరింత బలపడినట్లు పాల్గొన్న వారు తెలిపారు.ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి పూర్వ విద్యార్థులు పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. మొత్తం మీద ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనం స్నేహం, స్మృతులు, ఆత్మీయతకు ప్రతీకగా నిలిచింది

ఘనంగా పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం

2000-2001 ఎస్‌ఎస్‌సి బ్యాచ్ సిల్వర్ జూబ్లీ వేడుకలు 25 ఏళ్ల అనంతరం సహపాఠుల ఆత్మీయ కలయిక–ఉపాధ్యాయులకు సన్మానం ఆటపాటలతో,స్మృతులతో సందడి – స్నేహ బంధాలు మరింత బలపరిచిన…

ఉచిత కంటి వైద్య శిబిరం

ఉచిత కంటి వైద్య శిబిరం

ఎన్‌ఎస్ నాయక్ చారిటబుల్ ట్రస్ట్, శంకర కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో వైద్య శిబిరం పరీక్షల అనంతరం 59 మందిని హైదరాబాద్‌కు తరలింపు–ఉచిత ఆపరేషన్లు,అద్దాల పంపిణీ ములుగు జిల్లా…

30న లేబర్ కమిషనర్ ఆఫీస్ ముట్టడి

30న లేబర్ కమిషనర్ ఆఫీస్ ముట్టడి

భవన నిర్మాణ కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చట్టాలన్నీ ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం నాలుగు కోడ్ లుగా తెచ్చి కార్మికులకు జీవనోపాధి కోల్పోయే విధంగా పని గంటలు…

తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహణ

తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహణ

తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని భూపాలపల్లి నియోజకవర్గంలోని కృష్ణకాలనీలో వేడుకలు ఘనంగా నిర్వహించారు.కార్యక్రమం టిడిపి జెండా ఆవిష్కరణతో ప్రారంభమై,అనంతరం పార్టీ స్థాపకుడు నందమూరి తారకరామారావు…

మృతురాలికి నివాళులు అర్పించిన డా.చందుపట్ల కీర్తి

మృతురాలికి నివాళులు అర్పించిన డా.చందుపట్ల కీర్తి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రూపిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు పరుపాటి కేశవ రెడ్డి సతీమణి శ్రీమతి పరుపాటి లక్ష్మీ అనారోగ్యంతో మృతి…

చిన్నారులను ఆశీర్వదించిన మాజీ చైర్మన్

చిన్నారులను ఆశీర్వదించిన మాజీ చైర్మన్

మరిపెడ మండలం రాంపురం గ్రామానికి చెందిన.. దోమల లక్ష్మణ్_గౌతమి ల కూతురు, కుమారుడు నిత్య-రిషికేష్ లకు పుష్పాలంకరణ మరియు పంచకట్టు వేడుకకు ముఖ్య అతిధిగా కె కె…

జిల్లాలో గ్యాస్, పెట్రోల్, డీజిల్ కొరత లేదు

జిల్లాలో గ్యాస్, పెట్రోల్, డీజిల్ కొరత లేదు

ఎనర్జీ సప్లై మానిటరింగ్ కమిటీ సమావేశంలో కీలక ఆదేశాలు బ్లాక్ మార్కెటింగ్,అక్రమ నిల్వలపై కఠిన చర్యలు–ఇప్పటికే 19 కేసులు నమోదువదంతులను నమ్మొద్దు–ప్రజలకు ఎస్పీ సంకీర్త్ సూచన భూపాలపల్లి…

అగ్నిపథ్ పథకంలో అగ్నివీర్ నియామకాలు

అగ్నిపథ్ పథకంలో అగ్నివీర్ నియామకాలు

భారత సైన్యంలో చేరే అవకాశం–ఏప్రిల్ 1లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలని సూచన వివాహం కాని పురుష అభ్యర్థులకు మాత్రమే అవకాశం–అర్హతలు ప్రకటించిన అధికారులు భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన…

వినియోగానికి సరిపడా విద్యుత్ సరఫరా:ఎస్ఈ చెరుకు సంపత్ రెడ్డి

ఈ69న్యూస్ స్టేషన్ ఘనపూర్ మార్చి 28: స్టేషన్ ఘనపూర్ మండల పరిధిలోని మీదికొండ గ్రామంలోని 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రంలో శనివారం 5 ఎంవిఎ సామర్థ్యం కలిగిన…