త్యాగం చేసిన కుటుంబానికి ఓటు ద్వారా మనమందరం న్యాయం చేద్దాం
భారత భావి ప్రధానిగా రాహుల్ గాంధీని చూద్దాంతెలుగు గళం వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గం ఐలోని మండల కాంగ్రెస్ నాయకుడు మొహమ్మద్ రహీం ఖాన్ E69 తెలుగు…
పథకాల పేరుతో ప్రజలను ఆగం చేయాలని చూస్తాండ్లు
ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించిన మండల పార్టీ అధ్యక్షులు బల్గురు తిరుపతిరావు, జడ్పిటిసి జోరుక సదయ్యప్రశ్నించే గొంతుక కోసం బీఆర్ఎస్కే ఓటేద్దాం-మారపల్లి సుధీర్ కుమార్ ని గెలిపిద్దాంగళం…
కడియం కావ్య సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన పలువురు
స్టేషన్ ఘనపూర్ శాసన సభ్యులు శ్రీ కడియం శ్రీహరి హన్మకొండలోని నివాసంలో వారంగల్ పార్లమెంట్ అభ్యర్థి కడియం కావ్యసమక్షంలో స్టేషన్ ఘనపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ…
రమావత్ మీట్యా నాయక్ కుటుంబాన్ని పరామర్శించిన
లంబాడీ గిరిజన సంఘాల నాయకులు సిపిఎం జిల్లా నాయకులుమరిగడి గ్రామ మాజీ సర్పంచ్ రమావత్ మీట్యా నాయక్ కుటుంబాన్ని పరామర్శించిన లంబాడీ గిరిజన సంఘాల నాయకులు జనగామ:సిపిఎం…
ప్రచారంలో దూసుకుపోతున్న వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య
వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి డా. కడియం కావ్య శుక్రవారం వరంగల్ ఓసిటీ గ్రౌండ్ లో మరియు వరంగల్ ఫోర్ట్ గ్రౌండ్లో వాకర్లతో ఎన్నికల ప్రచారం…
కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు
శాయంపేట మండలం పెద్దకోడపాక,మైలారంగ్రామాలలొ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు.రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో మన కాంగ్రెస్ పార్టీ…
చల్లని మజ్జిగ పంపిణి చేసి, బీజేపీ పార్టీకి ఓటు వేయాలని అభ్యర్టించిన చల్లా…
కాటారం మండలం దామెరకుంట గ్రామంలో ఉపాధి హామీ పని చేస్తున్న గ్రామస్తులకు , చల్లని మజ్జిగ పంపిణి చేసి, బీజేపీ పార్టీకి ఓటు వేయాలని అభ్యర్టించిన చల్లా…గళం…
-వైసీపీనీ వీడి టిడిపి లోకి చేరిన సిరిపురం నాయకులు
అభివృద్ధి చేసి చూపిస్తాం గుమ్మనూరు నారాయణ గళం న్యూస్, గుత్తి గుత్తి మండలం సిరిపురం గ్రామ వైసీపీ నాయకులు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.(టిడిపిలోకీ చేరారు ) ఐదు…
గుంతకల్ లో వైసీపీకి భారీ షాక్ గుమ్మనూరు జయరాం ఆధ్వర్యంలో 150 కుటుంబాలు టిడిపిలో చేరిక
గుంతకల్లు నియోజకవర్గం ఎన్డీఏ కూటమి అభ్యర్థి గుమ్మనూరు జయరాం ఆధ్వర్యంలో గుంతకల్ పట్టణ 33 వ వార్డుకు చెందిన 150 కుటుంబాలు వైసీపీ నుండి టిడిపిలోకి గుమ్మనూరు…
శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నుంచి టిడిపి లోకీ పది కుటుంబాలు చేరిక
శింగనమల నియోజకవర్గం గార్లదిన్నె మండల పరిధిలోని ముంటిమడుగు కొత్తూరులో ముంటిమడుగు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నుండి టిడిపిలోకి కోడిదల తిరుపాల్, ఏ. సుదీర్, కే. కృష్ణయ్య,…