ఎఫ్‌ఎఫ్‌ఎస్‌ యాప్ ద్వారా ఎరువుల విక్రయాలపై పరిశీలన

ఈ69న్యూస్ స్టేషన్ ఘనపూర్, సెప్టెంబర్ 02 స్టేషన్ ఘనపూర్ మండలంలో ఎఫ్‌ఎఫ్‌ఎస్‌ యాప్ ద్వారా ఎరువుల విక్రయాల అమలు ప్రక్రియను మండల వ్యవసాయ అధికారి బుధవారం పరిశీలించారు.మండల…

నక్షలో దారి లేదంటున్నారు..మరి ఏ నక్షతో పనులు మంజూరు చేశారు?

ప్రతి రూపాయికీ లెక్క చెప్పాలి.. కలెక్టర్ సమగ్ర విచారణ జరిపించాలి ఈ69న్యూస్ వరంగల్/చెన్నారావుపేట, సెప్టెంబర్ 2 చెన్నారావుపేట మండలం ఎల్లయ్యగూడెం–మాధవ్‌నగర్ నుంచి తిమ్మాపేట–శాంతినగర్ వరకు ఉన్న వ్యవసాయ…

జర్నలిస్టులపై నారాయణపూర్ సర్పంచ్ బూతుపురాణం-ఎస్సైకి విలేకరుల ఫిర్యాదు

ఈ69న్యూస్ రేగొండ సెప్టెంబర్ 02 ప్రజా సమస్యలపై వార్తలు రాసినందుకు స్థానిక విలేకరులను దుర్భాషలాడుతూ, బెదిరింపులకు పాల్పడుతున్న నారాయణపూర్ సర్పంచ్ గైకోటి రవీందర్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ…

ఆసుపత్రి ఉంది..సిబ్బంది లేరు-ఆదివాసీలకు వైద్యం అందేదెప్పుడు?

క్వార్టర్స్ ఉన్నా..విధులకు దూరం—చల్పాక పీహెచ్‌సీలో నిర్లక్ష్యంపై గ్రామస్తుల ఆగ్రహం ఈ69న్యూస్,చల్పాక,ఏటూరునాగారం, సెప్టెంబర్ 2 ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం చల్పాక ఏజెన్సీ ప్రాంతంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో…

జర్నలిస్టులకు కేటాయించిన డబుల్ బెడ్రూంలో నిల్వ ఉంచిన బియ్యం బస్తాలు

డబుల్ బెడ్‌రూం ఇంట్లో 300 బస్తాల రేషన్ బియ్యం పట్టివేత.

జర్నలిస్టులకు కేటాయించిన డబుల్ బెడ్రూంలో నిల్వ ఉంచిన బియ్యం బస్తాలు తెలుగు గళం న్యూస్ మహబూబాబాద్ జిల్లా. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో జర్నలిస్టులకు కేటాయించిన…

ఎస్సి, ఎస్టి అట్రాసిటీ విజులెన్స్ & మానిటరింగ్ కమిటి మెంబర్ చింత కృష్ణ డిమాండ్

ఆదివాసీ బిడ్డ శిరీషను పొట్టన పెట్టుకున్న దుర్మార్గుడికి ఉరిశిక్ష వేయాలి…

-తుడుం దెబ్బ రాష్ట్ర కార్యదర్శి & ములుగు జిల్లా ఎస్సి, ఎస్టి అట్రాసిటీ విజులెన్స్ & మానిటరింగ్ కమిటి మెంబర్ చింత కృష్ణ డిమాండ్ తెలుగు గళం…

రాజకీయ జోక్యం లేకుండా అర్హులైన పేదలను గుర్తించాలి: సీపీఎం

నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలి

గ్రామాల్లో మౌలిక వసతుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి రాజకీయ జోక్యం లేకుండా అర్హులైన పేదలను గుర్తించాలి: సీపీఎం తెలుగు గళం ఏటూరునాగారం, ఆగస్టు 31: ఏటూరునాగారం మండలంలోని…

మృత్యువు పాశంగా మల్లన్నగండి రిజర్వాయర్.. ఒకే నెలలో ఇద్దరి మృతి

ఈత కొట్టేందుకు సాహసించి ఇద్దరు మృత్యువాత.. భద్రతా ఏర్పాట్లలో అధికారుల వైఫల్యం ప్రజల ప్రాణాలతో చెలగాటం.. వైరల్‌గా మారుతున్న ప్రమాదకర దృశ్యాలు రోజురోజుకూ పెరుగుతున్న పర్యాటకుల తాకిడి..…

చిల్పూర్ బుగులు వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి మాటలకే పరిమితం

సీపీఎం మండల కార్యదర్శి సాదం రమేష్ విమర్శ ఈ69న్యూస్ చిల్పూర్ ఆగస్టు 29 జనగామ జిల్లా చిల్పూర్ మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన గుట్ట శ్రీ బుగులు వెంకటేశ్వర…

మల్లన్న గండి..పర్యాటక ప్రదేశంగా అభివృద్ధికి ఎదురుచూపులు

ఈ69న్యూస్ జనగామ ఆగస్టు 29 జనగామ జిల్లా చిల్పూర్ మండల పరిధిలోని మల్లన్న గండి జలాశయం ప్రకృతి అందాలతో పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గ…