వడ్డెర వృత్తిదారులకు బడ్జేట్ లో 3వేల కోట్లు

కేటాయించాలి .. TVSS .. తెలంగాణ వడ్డెర వృత్తిదారుల సంఘం డిమాండ్,… తేదీ:25-11-2022(శుక్రవారం) ఈరోజ నయీమ్ నగర్ మెడికల్ రిఫ్రిజిన్టివ్ ఆఫీసులో వడ్డెర వృత్తిదారుల సంఘం హనుమకొండ…

తెలంగాణ బీడీ అండ్ సిగార్ వర్కర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర మూడవ మహాసభలను విజయవంతం చేయగలరు

డిసెంబర్ 9 10 తేదీలలో జరిగే రాష్ట్ర 3వ మహాసభలు కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో తెలంగాణ బీడీ అండ్ సిగార్ వర్కర్స్…

ఆల్ హమాలి వర్కర్స్ ఫెడరేషన్ (CITU)
నూతన రాష్ట్ర కమిటీ లో జిల్లా నుండి ముగ్గురికి ప్రాతినిధ్యం

జనగామ: తెలంగాణ ఆల్ హమాలి వర్కర్స్ ఫెడరేషన్ (సిఐటియు) రాష్ట్ర 3వ మహాసభలు మిర్యాలగూడ పట్టణంలో గురువారం జయప్రదంగా జరిగాయని ఈ మహాసభలో జిల్లా నుండి నూతన…

అంబేద్కర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన AMC చైర్మన్

జనగామ జిల్లా జఫర్గడ్ మండలంలోని తమ్మడపల్లి జి గ్రామంలో భారత రాజ్యంగ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర తొలి ఉపముఖ్యమంత్రి డా తాటికొండ రాజయ్య గారి ఆదేశానుసారం…

యం.రాములును కలిసిన TRRS రాష్ట్ర నాయకులు

రజక జాతి ముద్దు బిడ్డ ఆప్యాయంగా అందరిని పలుకరించే యాదాద్రి-భువనగిరి జిల్లా రజక నాయకులు ముదిగొండ రాములు అన్నగారిని యాదగిరి గుట్టలోని తన నివాసంలో కలిసి వారి…

లబ్దిదారులకు సీ.ఎం.అర్.ఎఫ్ (ఎల్.ఓ.సి) మరియు సి.డి.పి నిధుల మంజూరు

*హనుమకొండ జిల్లా…* 22.11.2022 మాజీ ఉప ముఖ్యమంత్రి శ్రీ కడియం శ్రీహరి హనుమకొండ, వడ్డేపల్లి కనకదుర్గ కాలనీలోని కడియం శ్రీహరి గారి నివాసము నందు స్టేషన్ ఘనపూర్…

రైతుల భాదలు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల కు పట్టావా

రైతు ఏడ్చిన రాజ్యం ఎద్దు ఏడ్చిన యవుసం బాగు పడ్డ చరిత్ర లేదుధరణితో రాష్ట్ర ప్రభుత్వం రైతుల పొట్ట కొడుతోందిరైతు వ్యతిరేక కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల కు చరమ…

ప్రభుత్వ విధానాల వల్లే వ్యవసాయ సంక్షోభం

కేంద్రంలో 2014 నుంచి అధికారంలో ఉన్న బిజెపి సర్కారు అనుసరిస్తున్న వ్యవసాయ, సహకార వ్యతిరేక, కార్పొరేట్‌ అనుకూల విధానాల వల్లే రైతాంగ ఆత్మహత్యలు పెరుగుతున్నాయని తెలంగాణ రైతు…

ప్రభుత్వ హాస్పిటల్లో సమస్యలను పరిష్కరించాలి

హసన్ పర్తి: మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి దొగ్గెల తిరుపతి, జిల్లా ఉపాధ్యక్షులు మంద సుచందర్ డిమాండ్…

ఎగ్జామినేషన్ బ్రాంచ్ ముందు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కె డి సి కళాశాల విద్యార్థుల ఆందోళన

ఈరోజు కేడీసీ కాకతీయ డిగ్రీ ప్రభుత్వ కళాశాల విద్యార్థినీ విద్యార్థులు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కాకతీయ ఎగ్జామినేషన్ బ్రాంచ్ ముందు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ హనుమకొండ…