Month: August 2026

మాజీ మేయర్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు శ్రీమతి బండ కార్తీక చంద్రారెడ్డి

80 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో బండ కార్తీక చంద్రారెడ్డి .

దేశభక్తి భావంతో దేశవ్యాప్తంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా సికింద్రాబాద్ నియోజకవర్గంలో మాజీ మేయర్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు శ్రీమతి బండ కార్తీక…

80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

పాలకుర్తి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యురాలు శ్రీమతి శ్రీ మామిడాల యశస్విని…

mahesh sai balju

ననుమాస మహేష్ గౌడ్

ననుమాస మహేష్ గౌడ్ భారతదేశానికి చెందిన వ్యాపారవేత్త మరియు సామాజిక సేవా కార్యకర్త. ఆయన సాయి బాలాజీ డిజిటల్స్‌కు సంబంధించిన వ్యాపార కార్యకలాపాలతో పాటు, సాయి బాలాజీ…

ఈ69 న్యూస్’ సీఈఓ డాక్టర్ రాపర్తి భాను ప్రసాద్‌కు జాతీయ స్థాయి పురస్కారం

‘ప్రైడ్ ఆఫ్ ఇండియా నేషనల్ అవార్డు-2026’ కు ఎంపిక ఆగస్టు 13న తెలుగు యూనివర్సిటీలో పురస్కార ప్రధానం ఈ69న్యూస్ హైదరాబాద్ ఆగస్టు 11: సామాజిక, సాంస్కృతిక రంగాలలో…

పండుగల వెనుక ఉన్న ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రాధాన్యత

డీడీ కాలనీ నారాయణ ఒలంపియాడ్ స్కూల్‌లో ఘనంగా బోనాల వేడుకలు

అంబర్‌పేట, న్యూస్/ప్రతినిధి: హైదరాబాద్‌లోని డీడీ కాలనీలో గల నారాయణ ఒలంపియాడ్ స్కూల్‌లో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగను…

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా జైల్‌భరో..హక్కుల కోసం సామూహిక పోరాటం

జిల్లా కలెక్టరేట్లు, ప్రధాన కేంద్రాల వద్ద కార్మికులు–రైతుల నిరసనలు కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా అరెస్టులకు సిద్ధమైన ప్రజాసంఘాలు లేబర్ కోడ్‌ల రద్దు, రైతులకు చట్టబద్ధమైన MSPతో…

ప్రజాస్వామ్యంలో ప్రజలే యజమానులు

ప్రజా ప్రతినిధులు, అధికారులు ప్రజాసేవకులు ప్రజలే యజమానులైతే.. ప్రజాసేవకుల పెత్తనం ఎందుకు? ఓటు కోసం ప్రజల గడప చుట్టూ ప్రదక్షిణలు..గెలిచిన తర్వాత ప్రజలే ప్రజాప్రతినిధుల గడపల చుట్టూ…

అక్రమాలకు అడ్డుకట్ట ఎప్పుడు..?

అక్రమాలకు అడ్డుకట్ట ఎప్పుడు..?

ప్రభుత్వం ఉన్నది ఎందుకు..? ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వం అంటే ప్రజల కోసం పనిచేసే పాలనా వ్యవస్థ. ప్రజల ప్రాణాలు, ఆస్తులు, గౌరవం, హక్కులను కాపాడటం ప్రభుత్వ ప్రధాన…

నేటి జైల్‌భరో కార్యక్రమానికి మత్స్యకారుల సంపూర్ణ మద్దతు

నేటి జైల్‌భరో కార్యక్రమానికి మత్స్యకారుల సంపూర్ణ మద్దతు

తెలంగాణ మత్స్యకారులు, మత్స్య కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు తరాల చంద్రబాబు, కార్యదర్శి మునిగెల రమేష్ కేంద్ర ప్రభుత్వ ప్రజా, కార్మిక, మత్స్యకార వ్యతిరేక విధానాలను నిరసిస్తూ…

వరి సాగుకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలపై రైతులు దృష్టి సారించాలి

వరి సాగుకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలపై రైతులు దృష్టి సారించాలి

కొత్తపల్లి, పామునూర్, ఇప్పగూడెం, చాగల్ గ్రామాల్లో గ్రామసభలు రైతులకు అవగాహన కల్పించిన ఏవో కరుణాకర్ జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశాల మేరకు ప్రస్తుతం…