Month: April 2026

ఉపాధి హామీ నిధుల్లో వివక్షపై మాజీ ఎమ్మెల్యే ఆగ్రహం

ఉపాధి హామీ నిధుల్లో వివక్షపై మాజీ ఎమ్మెల్యే ఆగ్రహం

బిఆర్ఎస్ పార్టీ సర్పంచులు గెలిచిన గ్రామాలకు (ఈజిస్) నిధులను నిలిపివేయడాన్ని ఖండిస్తు. ఉపాధి హామీ పనుల నిధుల కేటాయింపులో వివక్ష చూపడం అనైతికం అని నర్సంపేట మాజీ…

చేనేత కార్మికుల ఉపాధిని దెబ్బతీయొద్దు

చేనేత కార్మికుల ఉపాధిని దెబ్బతీయొద్దు

రాష్ట్రంలో చేనేత కార్మికుల ఉపాధిపై ప్రభావం చూపే విధంగా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను పునరాలోచించాలని రాష్ట్ర చేనేత ఐక్య వేదిక మీడియా కార్యదర్శి లింగమూర్తి విజ్ఞప్తి చేశారు.…

ట్రాఫిక్ నియమాలు తప్పనిసరిగా పాటించాలి

ట్రాఫిక్ నియమాలు తప్పనిసరిగా పాటించాలి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణతో పాటు రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ట్రాఫిక్ మరియు ప్రజా…

సొంత ఖర్చులతో చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయం

సొంత ఖర్చులతో చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయం

వైరా మండల పరిధిలోని కనకగిరి సిరిపురం గ్రామంలోగ్రామ వాసి షేక్ లతీఫ్ సొంత ఖర్చులతో ఏర్పాటు చేసిన చలివేంద్రం ప్రారంభోత్సవం వైరా ఎస్సై పుష్పాల రామారావు చేతుల…

అత్యవసర వైద్య సిబ్బంది జాతీయ ఈఎంటి దినోత్సవ వేడుకలు

అత్యవసర వైద్య సిబ్బంది జాతీయ ఈఎంటి దినోత్సవ వేడుకలు

ఖమ్మం జిల్లాలో 108 అత్యవసర అంబులెన్స్ సేవల్లో పనిచేస్తున్న ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ (ఈఎంటి)లకు జాతీయ ఈఎంటి దినోత్సవం సందర్భంగా ఘనంగా వేడుకలు నిర్వహించారు. సత్తుపల్లిలో జరిగిన…

సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని వేంసూరు మండలం వెంకటాపురంలో శుభ శుక్రవారం సందర్భంగా శుక్రవారం బహిరంగంగా సిలువ మార్గం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశ్వాసులు భారీగా తరలివచ్చారు. విచారణ గురువులు ఫాదర్ తంబీ (సీపీపీఎస్) మాట్లాడుతూ యేసుక్రీస్తు జీవితం మానవాళికి ఆదర్శమని పేర్కొన్నారు. మానవాళి పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, శత్రువుల పట్ల క్షమ, అపారమైన సహనం, అవధులు లేని త్యాగం వంటి విలువలను యేసు ప్రపంచానికి అందించారని తెలిపారు. శుభ శుక్రవారం యేసు మహా త్యాగానికి ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో దీక్ష బిడ్డలు, మరియదల సభ్యులు, యువతీ యువకులు, ఉపదేశికులు పాల్గొన్నారు. విచారణ పరిధిలోని ఆరు గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై సిలువ మార్గాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

వెంకటాపురంలో ఘనంగా శుభ శుక్రవారం సిలువ మార్గం

సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోనివేంసూరు మండలం వెంకటాపురంలో శుభ శుక్రవారం సందర్భంగా శుక్రవారం బహిరంగంగా సిలువ మార్గం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశ్వాసులు భారీగా తరలివచ్చారు.విచారణ గురువులు…

వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి

వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి

మరిపెడ ఎస్సై వీరభద్రరావు హెల్మెట్ ధరించి ప్రయాణించే వారికి ప్రత్యేక కృతజ్ఞతలు ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాపాయం నుండి…

డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో జరిగాయి

డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో జరిగాయి

తెలంగాణ రాష్ట్రప్రభుత్వం ప్రవేశ పెట్టిన ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమం లో భాగంగా నేడు 48 వ డివిజన్ మేకల బిక్షమయ్య ఫంక్షన్ హాల్…

రైతులకు బంగారు అవకాశం మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం

రైతులకు బంగారు అవకాశం మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కొత్తపల్లి గోరి మండల కేంద్రంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఘనంగా ప్రారంభించారు. రైతులకు మద్దతు ధరను…

మున్సిపాలిటీలో అక్రమాలపై చర్యలు తీసుకోవాలి

మున్సిపాలిటీలో అక్రమాలపై చర్యలు తీసుకోవాలి

సత్తుపల్లి మున్సిపాలిటీలో ఇటీవల ఏసీబీ సోదాల్లో బయటపడిన అక్రమాలపై బాధ్యులైన అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సత్తుపల్లి డివిజన్ కార్యదర్శి జాజిరి…